తెలంగాణ వార్తలు

అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్..నెలకు రూ.500 కోట్లు డిమాండ్

అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్..నెలకు రూ.500 కోట్లు డిమాండ్

ప్రైవేట్ నెట్‌వర్క్ (Private Network) ఆసుపత్రుల్లో (Hospitals) ఆరోగ్యశ్రీ (Aarogyasri) కింద అందించే సేవలు తెలంగాణ (Telangana)లో నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం తమ డిమాండ్లపై పట్టుబట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ...

విద్యుత్ శాఖ ఏడీఈపై ఏసీబీ పంజా.. రూ. 200 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు

విద్యుత్ శాఖ ఏడీఈపై ఏసీబీ పంజా.. రూ. 200 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు

లంచాలు (Bribes) తీసుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) అంబేద్కర్ ఇళ్లు, ఆయన బంధువులు, బినామీల నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)(ACB) అధికారులు ...

మెట్రో స్టేషన్‌లో పాస్‌పోర్ట్ సేవలు ప్రారంభం

మెట్రో స్టేషన్‌లో పాస్‌పోర్ట్ సేవలు ప్రారంభం

హైదరాబాద్‌ (Hyderabad)లోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌ (MGBS Metro Station)లో దేశంలోనే తొలిసారిగా పాస్‌పోర్ట్ (Passport) సేవా కేంద్రాన్ని (Service Center) ప్రారంభించారు. తెలంగాణ (Telangana)  మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ...

రూ.3 కోట్లు పెట్టి ఉద్యోగం ఎలా కొంటాం సారూ..?

రూ.3 కోట్లు పెట్టి ఉద్యోగం ఎలా కొంటాం సారూ..?

గ్రూప్-1 ఫలితాలపై (Group-1 Results) వచ్చిన ఆరోపణలను ఖండించడానికి ర్యాంకర్ల (Rankers) తల్లిదండ్రులు (Parents) తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. తమ పిల్లల కష్టాన్ని, విజయాన్ని అవహేళన చేస్తున్న అవాస్తవ ఆరోపణలపై వారు ...

రాయదుర్గం భూముల వేలానికి సర్కార్ రెడీ.. ఎకరం ₹150 కోట్లు!

రాయదుర్గంలో ఎకరం రూ.150 కోట్లు.. భూ వేలానికి సర్కార్ రెడీ!

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరోసారి జోష్ పెరగనుంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ప్రభుత్వం నిర్వహించబోయే భూముల వేలం దీనికి ప్రధాన కారణం. వచ్చే నెలలో జరిగే ఈ-వేలంలో భూముల ధరలు రికార్డు ...

నకిలీ కాలేజీలకు చెక్ పెట్టేందుకు సిద్ధమ‌వుతోన్న‌ సర్కార్

నకిలీ కాలేజీలకు చెక్ పెట్టేందుకు సిద్ధమ‌వుతోన్న‌ సర్కార్

తెలంగాణ (Telangana)లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (Fee Reimbursement) బకాయిల చెల్లింపు (Dues Payment) అంశంపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి ...

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కవిత ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కవిత ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అభ్యర్థి దాదాపు ఖరారైనట్లు భావించిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ...

తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల బంద్

తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల బంద్

తెలంగాణలోని ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు బంద్‌కు దిగాయి. గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడమే ఈ సమ్మెకు ప్రధాన కారణం. ఉన్నత విద్యాసంస్థల ...

కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసు..సంచలన విషయాలు

కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసు..సంచలన విషయాలు

కూకట్‌పల్లి (Kukatpally)లోని స్వాన్ లేక్ (Swan Lake) అపార్ట్‌మెంట్‌ (Apartment)లో జరిగిన రేణు అగర్వాల్ (Renu Agarwal) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ ...

నిజామాబాద్‌లో ఉగ్రవాదం: ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపణలు

నిజామాబాద్‌లో ఉగ్రవాదం: ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపణలు

నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Aravind) ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. మీడియా ...