తెలంగాణ వార్తలు
బ్రాంచీల విలీనం.. ఏపీజీవీబీ సేవలు 4 రోజులు నిలిపివేత
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) బ్రాంచీలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్న నేపథ్యంలో, బ్యాంకు సేవలు ఈ నెల 28 నుంచి 31 వరకు నిలిపివేయబడనున్నట్లు ఏపీజీవీబీ చైర్మన్ కె.ప్రతాప్రెడ్డి ...
షాక్ కొడుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే..
బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి, కానీ గత మూడు రోజులుగా ఈ ధరలు ఒక్కసారిగా పెరిగి షాక్ కొడుతున్నాయి. వినియోగదారులు ...
‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ కోసం అభిమాని భావోద్వేగ లేఖ
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక అభిమాని ట్రైలర్ కోసం ఎదురు చూస్తూ, తన భావోద్వేగాలను ...
ఫార్ములా-ఈ కేసు.. కేటీఆర్కు ఈడీ నోటీసులు!
ఫార్ములా-ఈ రేసింగ్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరుకావాలని కేటీఆర్ను నోటీసులో ఆదేశించింది. అంతేకాకుండా, ఈ కేసులో ...
హుస్సేన్ సాగర్లో ‘సెయిలింగ్ స్టేట్ ఛాంపియన్షిప్’ ప్రారంభం
హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ మరోసారి సెయిలింగ్ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. గురువారం ఘనంగా ప్రారంభమైన తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ ఎనిమిదో ఎడిషన్లో ఆరు విభాగాల్లో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు ...
ఫార్ములా ఈ-రేస్ కేసు.. హైకోర్టులో కేటీఆర్కు ఊరట
ఫార్ములా ఈ – కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ...
CA ఫలితాలు.. టాప్ ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీ అభ్యర్థులు
చార్టెడ్ అకౌంటెంట్స్ (CA) తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు ఇన్సిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) అధికారికంగా ఫలితాలు విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ...
నేడు నాంపల్లి కోర్టుకు బన్నీ.. సర్వత్రా ఉత్కంఠ
టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. కొన్నిరోజుల క్రితం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 13న ...















రేవంత్ ప్రభుత్వంపై అంబటి రాంబాబు సెటైర్లు
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలంగాణలోని రేవంత్రెడ్డి ప్రభుత్వానికి పరోక్షంగా చురకలు అంటిస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మెల్బోర్న్లో భారత్-ఆస్ట్రేలియా ...