తెలంగాణ వార్తలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి అరెస్ట్.. కరీంనగర్కు తరలింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై చేయిచేసుకున్న కేసులో సోమవారం సాయంత్రం కౌశిక్రెడ్డిని జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కలెక్టరేట్లో జరిగిన ...
కేసీఆర్ సంక్రాంతి సందేశం.. రైతు సంక్షేమంపై కీలక సూచనలు
బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా రైతు సంక్షేమంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వ్యవసాయ ...
నేడు కైట్ ఫెస్టివల్ ప్రారంభించనున్న సీఎం రేవంత్
సికింద్రాబాద్ పరిధిలోని పరేడ్ గ్రౌండ్స్ ఇవాళ సాయంత్రం రంగురంగుల పతంగుల సందడి మొదలు కాబోతోంది. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ...
26 నుంచి రేషన్ కార్డుల జారీ ప్రారంభం – మంత్రి పొన్నం ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో 26వ తేదీ నుంచి హైదరాబాద్లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతోంది. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అలాగే, ఇదే ...
కిషన్ రెడ్డి ఇంటికి మోడీ.. ఎందుకంటే..?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నివాసంలో సంక్రాంతి వేడుకలు ప్రతీ ఏటా ఘనంగా జరుగుతాయి. ఈసారి ఈ వేడుకలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరుకానున్నారు. సాయంత్రం 5 ...
మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత
నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయాలకు పెద్ద లోటుగా భావించబడుతోంది. 1951, మే 22న పాలమూరు జిల్లా ఇటిక్యాలలో ...
పుట్టిన ఊరును మరవకండి – వెంకయ్య నాయుడు
పుట్టిన ఊరును, కన్నతల్లిని మరవకూడదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య ...
ప్రభుత్వం, ప్రతిపక్షం సమన్వయంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్లో జరిగిన మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకావిష్కరణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షం, పాలక పక్షం కలిసి ...
దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు
టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, హీరోలు వెంకటేష్, రానా, అభిరామ్లపై కేసు నమోదైంది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత వివాదంలో, ఈ కుటుంబ సభ్యులపై నాంపల్లి కోర్టు కేసు నమోదు చేయాలని ...















