తెలంగాణ వార్తలు
ఎమ్మెల్యే పద్మారావుగౌడ్కు గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక
డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్కు గుండెపోటు వచ్చింది. ఈ సంఘటనను గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శస్త్రచికిత్స ...
క్షమాపణలు చెప్పిన వేణుస్వామి
ఫేమస్ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. ముఖ్యంగా హీరో నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ జంటపై చేసిన వివాదాస్పద ...
కీలక ఒప్పందం.. తెలంగాణలో యూనిలీవర్ పెట్టుబడులు
దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనిలీవర్ గ్లోబల్ సీఈవోతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన యూనిలీవర్, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. తాజాగా, ...
హైదరాబాద్కు గ్లోబల్ డేటా హబ్.. 40 ఎకరాల్లో నిర్మాణం
హైదరాబాద్ ఐటీ రంగానికి కొత్త ఊపిరినిస్తూ ప్రముఖ డేటా సొల్యూషన్స్ సంస్థ కంట్రోల్ ఎస్ చైర్మన్ శ్రీధర్ పిన్నపురెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నగర శివారులో 40 ఎకరాల్లో విస్తరించనున్న భారీ ...
రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎంపీ ఈటల దాడి
మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానికంగా పేదల స్థలాలను కబ్జా చేస్తున్నారనే ఆరోపణలపై, ఆయన ఆ బ్రోకర్ను చితకబాదారు. ...
నిధులు మంజూరు చేయించండి.. కిషన్ రెడ్డికి భట్టి వినతి
రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రూ.1.63 లక్షల కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభ్యర్థించారు. ‘గనులు, ఖనిజాల శాఖల మంత్రుల’ ...
దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లలో ఐటీ సోదాలు
తెల్లవారుజామున హైదరాబాద్లో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. టాలీవుడ్కి చెందిన ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇంటితోపాటు, వారి ఆఫీస్, కుమార్తె, సోదరుడు మరియు బంధువుల ...
ఇది తెలంగాణ జనతా గ్యారేజ్.. KTR ఆసక్తికర వ్యాఖ్యలు
భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ను కొత్త నిర్వచనం చెప్పారు. “తెలంగాణ జనతా గ్యారేజ్”గా పేర్కొన్నారు. BRS కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ...
రేవంత్ ప్రజాపాలనపై హరీశ్రావు సెటైర్లు
తెలంగాణలో ఇటీవల జరిగిన ఓ సంఘటనపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా స్పందించారు. ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టును ఖండిస్తూ ‘ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన’ అని వ్యాఖ్యానించారు. తన స్వస్థలమైన నాగర్ ...
అమెరికాలో కాల్పుల కలకలం.. హైదరాబాద్ యువకుడు మృతి
అమెరికాలో కాల్పుల ఘటన మరోసారి కలకలం సృష్టించింది. హైదరాబాద్ చైతన్యపురికి చెందిన రవితేజ అనే యువకుడు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. 2022లో అమెరికా వెళ్లిన రవితేజపై ఇటీవల కాల్పులు జరిపారు. ఈ ...















