తెలుగు
జర్నలిస్టు కేసులో మోహన్ బాబుకు హైకోర్టు బిగ్ షాక్!
తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు మరో పెద్ద షాక్ తగిలింది. జర్నలిస్టుపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ...
తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబస్తు.. ఏం జరగనుంది
హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్ వద్ద పోలీసు బలగాలను భారీగా మోహరించారు. ఈ చర్యకు కారణం మాజీ మంత్రి కేటీఆర్పై నమోదైన కేసు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసు నేపథ్యంలో అవినీతి నిరోధక ...
చంద్రబాబు ‘విజన్ 2047’పై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న మోసాలు, కుంభకోణాలను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్షేపించారు. “చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నమ్మినట్లే. ఆయన ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా వంటి అవినీతి కుంభకోణాలకు ...
అమరావతి నిర్మాణం పునఃప్రారంభం.. టెండర్లకు ముహూర్తం ఖరారు!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తోంది. రాజధాని నిర్మాణ పనులకు జనవరిలో శ్రీకారం చుట్టేందుకు టెండర్ల ప్రక్రియను డిసెంబరు 23 నుంచి ప్రారంభిస్తున్నట్లు ...
భార్గవ్ రెడ్డికి హైకోర్టులో ఊరట.. కేసు విచారణ వాయిదా
ఎన్నికల సమయంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్గా వ్యవహరించిన సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు.. ఈ ...
టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం ...
రైతు సమస్యలపై స్పందించిన సుప్రీం కోర్టు.. పంజాబ్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
పంజాబ్-హర్యానా సరిహద్దులోని ఖనౌరీ ప్రాంతంలో రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ మూడు వారాలుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వ వైఖరిపై సుప్రీం కోర్టు ...
రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం.. ఎప్పుడంటే..
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. “రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందించనున్నాం. ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు ...















