తెలుగు

సంక్రాంతి ముగిసింది.. పల్లె నుంచి పట్నం బాట, ర‌ద్దీగా ర‌హ‌దారులు

సంక్రాంతి ముగిసింది.. పల్లె నుంచి పట్నం బాట, ర‌ద్దీగా ర‌హ‌దారులు

సంక్రాంతి పండుగ ముగిసింది. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల పండుగలో కుటుంబ సభ్యులు, బంధువులతో సందడిగా గడిపారు ప్రజలు. కోళ్ల పందాలు, గుండాట వంటి ఆటలలో పాల్గొంటూ ఆనందంగా ఉంటే, కొందరు ...

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఉదయాన్నే ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్. డీ. కుమారస్వామితో సమావేశం జరపనున్నారు. ...

దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక టాయిలెట్లు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక టాయిలెట్లు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దేశవ్యాప్తంగా కోర్టు ప్రాంగణాలు, ట్రిబ్యునల్‌లలో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు, పురుషులు, మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు అందుబాటులో ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్. ...

వైద్య రంగంలో భారీగా ఖాళీలు! ఎప్పుడు నింపుతారో?

వైద్య రంగంలో భారీగా ఖాళీలు! ఎప్పుడు నింపుతారో?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం 1,01,125 ఉద్యోగాల్లో 26,263 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 3,114 వైద్యుల పోస్టులు, 23,149 పారామెడికల్ ఉద్యోగాల పోస్టులు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాల్లో 25.97 ...

వైసీపీ సోషల్ మీడియాకి పునర్జీవం!

వైసీపీ సోషల్ మీడియాకు పునర్జీవం!

సార్వత్రిక ఎన్నికల అనంతరం అరెస్టులు, దాడుల‌తో సైలెంటైపోయిన వైసీపీ సోషల్ మీడియా మ‌ళ్లీ పున‌ర్జీవం పోసుకుంది. మునుప‌టి కంటే చురుకుగా పని చేస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, వైసీపీ చేప‌ట్టిన వినూత్న టాస్క్‌లు ...

హీరో సైఫ్ అలీఖాన్‌పై క‌త్తితో దాడి.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

సైఫ్ అలీఖాన్‌పై క‌త్తితో దాడి.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై క‌త్తి దాడి జరిగింది. ముంబై బాంద్రాలోని సైఫ్ నివాసంలో ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి పదునైన ఆయుధంతో అటాక్ చేసి, పరారయ్యాడు. ...

తిరుమలలో రూ.300 దర్శన టికెట్ల స్కామ్.. ఐదుగురి అరెస్ట్

తిరుమలలో రూ.300 దర్శన టికెట్ల స్కామ్.. ఐదుగురి అరెస్ట్

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన రూ.300 టికెట్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ముఠా క్యూకాంప్లెక్స్ వద్ద విజిలెన్స్ అధికారుల చేతిలో పట్టుబడింది. విశేషం ...

నారా లోకేశ్‌తో మంచు మ‌నోజ్ దంప‌తులు భేటీ

నారా లోకేశ్‌తో మంచు మ‌నోజ్ దంప‌తులు భేటీ

ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో న‌టుడు మంచు మ‌నోజ్ దంప‌తులు భేటీ అయ్యారు. ఈ భేటీ నారావారిప‌ల్లెలో జ‌రిగింది. హైదరాబాద్‌ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మంచు మనోజ్ తన కుటుంబ సమేతంగా ...

బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికుల మృతి

బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికుల మృతి

దక్షిణాఫ్రికాలోని స్టీల్ ఫాంటైన్ ప్రాంతంలో పాడుబడిన బంగారు గనిలో చోటు చేసుకున్న ఘటన భయానక విషాదానికి కారణమైంది. ఈ గనిలో అక్రమ మైనింగ్ చేస్తున్న 100 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ...

కోడి పందాల బరిలో ఘర్షణ.. కుర్చీలు, కర్రలతో కొట్లాట

కోడి పందాల బరిలో ఘర్షణ.. కుర్చీలు, కర్రలతో కొట్లాట

సంక్రాంతి పండగ అంటే కోడి పందాలకు పెట్టింది పేరు. కొన్ని చోట్ల ఈ పందాలు ప్ర‌శాంతంగా జ‌రిగినా, మ‌రికొన్ని చోట్ల ప్రాణాల మీద‌కు తెస్తాయి. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌నే ఇందుకు నిద‌ర్శ‌నం. ఏలూరు ...