తెలుగు
కేటీఆర్కు బిగ్ షాక్.. పిటిషన్ తిరస్కరించిన సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టులో కేటీఆర్కు ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీం కోర్టును ...
శామీర్పేట్ నుంచి నేరుగా ఎయిర్పోర్టుకు.. – మెట్రో విస్తరణలో కొత్త అధ్యాయం
హైదరాబాద్ మెట్రో రెండో దశలో సరికొత్త విస్తరణ ప్రణాళికలు అమలు కానున్నాయి. మెట్రో అందుబాటులోకి వస్తే, నగరంలోని ఉత్తర భాగం శామీర్పేట్, మేడ్చల్ ప్రాంతాలు నేరుగా దక్షిణ భాగంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో ...
లోకల్ ఛానల్లో ‘గేమ్ ఛేంజర్’ ప్రసారం.. నిర్మాత ఆగ్రహం
రామ్చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా ‘గేమ్ ఛేంజర్’ విడుదలైన వారం రోజులు కూడా కాకముందే ఓ లోకల్ ఛానల్లో ప్రసారం చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు ...
సంక్రాంతి హీరో ఎవరు? బుక్ మై షో యాప్ ఏం చెబుతోంది..?
సంక్రాంతి పండగ సినిమా అభిమానులకు పండుగగా మారింది. మూడు ప్రధాన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ బరిలో నిలిచాయి టాలీవుడ్ స్టార్ హీరో ముగ్గురు సంక్రాంతి పండుగ పూట తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ...
టీడీపీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే.. చంద్రబాబు కీలక నిర్ణయం?
తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తరచూ వివాదాల్లో కూరుకుపోతుండటం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. అమరావతి రైతుల ఉద్యమం సమయంలో ప్రజా దృష్టిని ఆకర్షించి టీడీపీకి దగ్గరైన కొలికపూడి.. ...
నేడు రంగంపేటలో మంచు మనోజ్ సందడి!
తిరుపతి జిల్లా రంగంపేట ఈరోజు ఒక ప్రత్యేక ఆహ్లాదానికి వేదికగా మారనుంది. ప్రముఖ నటుడు మంచు మనోజ్ రంగంపేటకు రానున్నారని సమాచారం. ఆయన అక్కడ నిర్వహించబోయే జల్లికట్లు క్రీడల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే, ...
శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. కనుమ పండుగను పురస్కరించుకొని భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయానికి తరలివస్తున్నారు. ప్రత్యేకంగా, దర్శనం కోసం ...
సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్.. నేడు కీలక విచారణ
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ రోజు (జనవరి 15) విచారణ జరగనుంది. ఈ నెల 8న ...
హర్యానా బీజేపీ అధ్యక్షుడిపై రేప్ కేసు నమోదు
హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీతో పాటు గాయకుడు రాకీ మిట్టల్ (జై భగవాన్) పై గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. ఢిల్లీలో నివసించే ఓ యువతి ఫిర్యాదు ఆధారంగా ...
నేడు కాంగ్రెస్ కొత్త కార్యాలయం ‘ఇందిరా భవన్’ ప్రారంభం
కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’ను ఈరోజు (జనవరి 15) పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గ్రాండ్గా ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. గత ...















