తెలుగు
వాజ్పేయీ శతజయంతి.. ప్రముఖుల ఘన నివాళి
భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ శతజయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ‘సదైవ్ అటల్’ వద్ద దేశ ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ...
అఫ్గాన్పై పాక్ వైమానిక దాడులు..15 మంది అమాయకుల మృతి!
అఫ్గానిస్థాన్లో పాకిస్థాన్ చేపట్టిన వరుస ఎయిర్ స్ట్రైక్స్ తీవ్ర విషాదానికి దారితీశాయి. పక్టికా ప్రావిన్సులోని బార్మల్ జిల్లాలో జెట్స్ ద్వారా బాంబులతో చేసిన దాడుల్లో చిన్నపిల్లలు, మహిళలతో సహా 15 మంది ప్రాణాలు ...
19వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల ఎప్పుడంటే..
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సాయం అందజేస్తోంది. చిన్న, సన్నకారు రైతుల జీవితాల్లో ...
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ...
రేవంత్ నన్ను చంపాలని చూశాడు.. – కేఏ పాల్ సంచలన ఆరోపణలు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ తనను హత్య చేయాలని పలు ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన ...
ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్ పదవుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి గవర్నర్ల బదిలీ, కొత్త నియామకాలపై అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ...
‘కోపం ఉంటే మాతో పోరాడండి.. యువత ఉద్యోగాలు పీకేస్తే ఎలా?’ – అంబటి
ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నాడని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వైసీపీ మీద కోపం ...
టీటీడీ పాలకమండలి భేటీ.. భక్తుల కోసం కొత్త నిర్ణయాలు
తిరుమలకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు అందించేందుకు టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, టీటీడీ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు ...
ఆ అంశాలపై మాట్లాడవా..? సీఎం రేవంత్కు హరీష్రావు ప్రశ్న
తెలంగాణ రాజకీయం మొత్తం సంధ్య థియేటర్ అల్లు అర్జున్, తొక్కిసలాట ఘటనపైనే నడుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ ...
జమిలి ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కష్టాలు శాశ్వతం కావు. కష్టాల సమయంలో ...















