తెలుగు
జర్మనీలో పార్లమెంట్ రద్దు.. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది
జర్మనీ రాజకీయాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్, పార్లమెంట్ను రద్దు చేయాలని నిర్ణయించారు. ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుననారు. దీంతో ...
సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. ఎన్ని అంటే..
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతికి ఇతర రాష్ట్రాల్లోని వారు కూడా తమ సొంత గ్రామాలకు రావడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ...
ఆరు రోజులుగా బోరుబావిలోనే చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
మూడేళ్ల చిన్నారి పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. 150 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన చిన్నారిని కాపాడేందుకు గత ఆరు రోజులుగా సహాయక బృందం నిరంతరం ప్రయత్నిస్తోంది. సోమవారం ఈ ఘటన జరగగా, ...
ఆర్బీఐ నుంచి గొప్ప శుభవార్త..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ల (PPI) వాలెట్లను ఉపయోగించి, థర్డ్-పార్టీ యాప్ల ద్వారా UPI చెల్లింపులు చేయవచ్చని ఆర్బీఐ ...
ఢిల్లీలో ఎన్నికల శంఖారావం.. 29న మోదీ ర్యాలీ
ఈనెల 29న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఢిల్లీలో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశం దృష్టంతా మోదీ ర్యాలీపైనే ఉంది. ఇప్పటికే అధికార ...
షాక్ కొడుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే..
బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి, కానీ గత మూడు రోజులుగా ఈ ధరలు ఒక్కసారిగా పెరిగి షాక్ కొడుతున్నాయి. వినియోగదారులు ...
మావోయిస్టుల సంచలన లేఖ.. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సౌత్ సబ్ జోనల్ బ్యూరో “సమతా” పేరిట ఒక సంచలన లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో వారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కార్పొరేట్ ...
నితీశ్ శతకానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నజరానా
ఆస్ట్రేలియాపై అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి రాష్ట్రం నుంచి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) అతనికి రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. ...
ఉత్తరకొరియా సైనికుల మరణంపై జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోడిమిర్ జెలెన్స్కీ ఉత్తరకొరియా సైనికుల పరిస్థితిపై మరోసారి తన గళం విప్పారు. రష్యా తరఫున యుద్ధరంగంలో పాల్గొనేందుకు వచ్చిన ఉత్తరకొరియా సైనికులకు కనీస రక్షణ లేకుండా వారిని యుద్ధంలో నెడుతున్నారని ...
మౌనవీరుడికి వీడ్కోలు.. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఆయన అంతిమ యాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు, నేతలు హాజరయ్యారు. దేశానికి పదేళ్ల పాటు ప్రధానిగా సేవలందించిన డాక్టర్ సింగ్ 92 ...















