తెలుగు

ఏపీ అసెంబ్లీకీ సోష‌ల్ మీడియా ఖాతాలు

ఏపీ అసెంబ్లీకీ సోష‌ల్ మీడియా ఖాతాలు

ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన అంశాలు ప్రజలకు మరింత చేరువకానున్నాయి. అసెంబ్లీ కార్యకలాపాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీక‌ర్ రఘురామకృష్ణరాజు సమక్షంలో ...

ఘోర విమాన ప్రమాదం.. 28 మంది మృతి

ఘోర విమాన ప్రమాదం.. 28 మంది మృతి

దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రన్‌వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం అదుపు తప్పి విమానాశ్రయంలో గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదం వల్ల వెంటనే మంటలు ...

‘కుబేర’ కోసం ధనుష్ గాత్రం

‘కుబేర’ కోసం ధనుష్ గాత్రం

హీరో ధనుష్ మరియు డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘కుబేర’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ధనుష్ ...

క్రికెటర్ నితీష్‌కు వైఎస్ జగన్ అభినందనలు

క్రికెటర్ నితీష్‌కు వైఎస్ జగన్ అభినందనలు

ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనపై వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ ...

తిరుమలలో నగదు రహిత చెల్లింపులు

తిరుమలలో నగదు రహిత చెల్లింపులు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల కోసం త్వరలో నగదు రహిత చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే తిరుమలలో ...

వైసీపీ 'ఫీజురీయింబ‌ర్స్‌మెంట్‌' ధ‌ర్నా జనవరి 29కి వాయిదా

వైసీపీ ‘ఫీజురీయింబ‌ర్స్‌మెంట్‌’ ధ‌ర్నా జనవరి 29కి వాయిదా

విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ నిధులు విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తూ జనవరి 3న వైసీపీ త‌ల‌పెట్టిన ధ‌ర్నా వాయిదా ప‌డింది. జ‌నవరి 29న నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింద‌ని వైసీపీ సీనియ‌ర్ నేత‌, ...

కూల్చివేతలు ఆగవు.. కొంత గ్యాప్ ఇచ్చాం.. - హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌

కూల్చివేతలు ఆగవు.. కొంత గ్యాప్ ఇచ్చాం.. – హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌

త్వ‌ర‌లో హైడ్రా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 5,023 ఫిర్యాదులు అందాయ‌ని, ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌కు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ...

బ్రాంచీల విలీనం.. ఏపీజీవీబీ సేవలు 4 రోజులు నిలిపివేత‌

బ్రాంచీల విలీనం.. ఏపీజీవీబీ సేవలు 4 రోజులు నిలిపివేత‌

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) బ్రాంచీలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్న నేపథ్యంలో, బ్యాంకు సేవలు ఈ నెల 28 నుంచి 31 వరకు నిలిపివేయబడనున్నట్లు ఏపీజీవీబీ చైర్మన్‌ కె.ప్రతాప్‌రెడ్డి ...

‘సికిందర్’ టీజర్.. పవర్‌ఫుల్ ఎంట్రీకి అభిమానులు ఫిదా

‘సికిందర్’ టీజర్.. పవర్‌ఫుల్ ఎంట్రీకి అభిమానులు ఫిదా

బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘సికిందర్’ టీజర్ తాజాగా విడుదలైంది. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్వాలా నిర్మించారు. టీజర్‌లో ...

బ‌న్నీ అరెస్టుపై మీడియా ప్ర‌శ్న‌.. పవన్ స్ట్రాంగ్ రిప్ల‌య్‌

బ‌న్నీ అరెస్టుపై మీడియా ప్ర‌శ్న‌.. పవన్ స్ట్రాంగ్ రిప్ల‌య్‌

ఇటీవల తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేసిన విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై పలువురు ప్రముఖులు స్పందించినప్పటికీ, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా ...