తెలుగు
SLBC టన్నెల్ ప్రమాదం నిజాలు దాచారు..- కేటీఆర్ సంచలన ఆరోపణలు
SLBC టన్నెల్ ప్రమాదం గురించి ముందే ప్రభుత్వానికి సమాచారం ఉన్నప్పటికీ, నిర్లక్ష్య ధోరణితో నిజాలను దాచిపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన గురువారం తన ఎక్స్ ...
రీ రిలీజ్కు సిద్ధమవుతున్న ‘ఫ్యాషన్’
ప్రముఖ నటీమణులు ప్రియాంక చోప్రా(Priyanka Chopra), కంగనా రనౌత్(Kangana Ranaut) నటించిన ప్రఖ్యాత చిత్రం ఫ్యాషన్(Fashion) రీ-రిలీజ్కు సన్నాహాల మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించగా, రోనీ ...
హైదరాబాద్లో నకిలీ కాల్ సెంటర్.. టార్గెట్ వారే
హైదరాబాద్లో నకిలీ కాల్ సెంటర్ వ్యవహారం కలకలం రేపుతోంది. గుజరాత్కు చెందిన మనస్విని అనే మహిళ హైటెక్ సిటీలో ‘ఎక్సిటో సొల్యూషన్స్’ పేరుతో నకిలీ కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. వాన్పటేల్, ప్రతీక్, ...
హైకోర్టులో ఆర్జీవీ, పోసానికి ఊరట
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. ఆర్జీవీపై సీఐడీ (CID) నమోదు చేసిన కేసులపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ...
‘బాగా కాలినట్టుంది’.. – పీవీఎస్ శర్మ ఆసక్తికర ట్వీట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన కామెంట్లపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీఎస్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రెస్ మీట్తో ఎవరికో ...
‘చలో విజయవాడ’.. భారీగా తరలివచ్చిన ఆశావర్కర్లు
ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్లు ఇవాళ ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసనను అడ్డుకునేందుకు పలు జిల్లాల్లో పోలీసులు ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నప్పటికీ, ...
గూగుల్లో టాప్ పొజిషన్కు చేరిన టాలీవుడ్ నటి
సినిమా రంగాన్ని వదిలి వెళ్లిన నటి కార్పొరేట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలుగుతోంది. టాలీవుడ్ నటి మయూరి గుర్తుందా..? ‘వంశీ’ సినిమాలో మహేశ్ బాబు స్నేహితురాలిగా నటించిన మయూరి, ప్రస్తుతం గూగుల్ ఇండియాలో ...
ఫుడ్ పాయిజన్తో 45 మంది ఖైదీలకు అస్వస్థత
జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కర్ణాటక మంగళూరులోని జిల్లా జైలులో తీవ్ర కలకలం సృష్టించింది. బుధారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 45 మంది ఖైదీలు వాంతులు, ...
ఏలూరులో బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గురువారం తెల్లవారుజామున సోమవరప్పాడు హైవే వద్ద జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది. సిమెంటు లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ...















నా భర్తను కొట్టి చంపేశారు.. – వాచ్మెన్ రంగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్షసాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య మృతిపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. పోలీసుల చిత్రహింసల మూలంగానే రంగయ్య చనిపోయారని ఆయన భార్య సుశీలమ్మ ...