తెలుగు

తిరుపతి తొక్కిసలాట.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య

తిరుపతి తొక్కిసలాట.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య

వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం టోకెన్ల జారీలో ఘోర విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. తిరుపతిలో జ‌రిగిన తొక్కిసలాట ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల ...

శ్రీ‌వారి భక్తుల మృతిపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

శ్రీ‌వారి భక్తుల మృతిపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

వైకుంఠ ఏకాద‌శి టోకెన్ల జారీ కేంద్రం వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతిచెంద‌డంపై వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ ...

తిరుమ‌ల‌లో తొక్కిస‌లాట.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య‌

తిరుప‌తిలో తొక్కిస‌లాట.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య‌

తిరుపతిలో తీవ్ర విషాద సంఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జ‌రిగింది. రెండు వేర్వేరు చోట్ల జ‌రిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు ...

జ‌నంలోకి వ‌స్తున్నా.. - వైఎస్ జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

జ‌నంలోకి వ‌స్తున్నా.. – వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న‌ ప్ర‌క‌ట‌న‌

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ జ‌నంలోకి వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వానికి ఆరు నెల‌ల స‌మ‌యం ఇచ్చిన వైసీపీ అధినేత‌.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త ఉంద‌ని, ఇక నుంచి ప్ర‌జ‌ల ...

ఏపీలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మోదీ శంకుస్థాప‌న‌

ఏపీలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మోదీ శంకుస్థాప‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ శంకుస్థాప‌న చేశారు. రూ.2.08 ల‌క్ష‌ల కోట్ల‌తో వివిధ ప్రాజెక్టులకు వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. విశాఖ రైల్వేజోన్ ప్ర‌ధాన కార్యాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. పూడిమ‌డ‌క‌లో ...

భారత్‌కు స్పేస్ స్టేష‌న్.. ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్

భారత్‌కు స్పేస్ స్టేష‌న్.. ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్

భారత స్పేస్ స్టేష‌న్ (Space Station) కోసం అనుమతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, అందుకు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించినట్టు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ వెల్లడించారు. ఈ ...

ఢిల్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ.. ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్

ఢిల్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ.. ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు స‌మీపిస్తున్నాయి. పార్టీల‌న్నీ ప్ర‌జ‌ల‌కు వాగ్దానాలు ప్ర‌క‌టిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపిస్తోంది. తాజాగా “జీవన్ రక్ష యోజన” పేరుతో ప్రతి కుటుంబానికి ...

ఆక‌ట్టుకుంటున్న ‘హైందవ’ గ్లింప్స్

ఆక‌ట్టుకుంటున్న ‘హైందవ’ గ్లింప్స్

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో అభిమానుల ముందుకొస్తున్నారు. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో ‘BSS-12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు తాజాగా ‘హైందవ’ అనే అధికారిక టైటిల్‌ను ...

HMPV వైరస్.. భక్తులకు టీటీడీ ముఖ్య సూచనలు

HMPV వైరస్.. భక్తులకు టీటీడీ ముఖ్య సూచనలు

దేశవ్యాప్తంగా HMPV వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు కీలక సూచనలు చేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయంపై భక్తుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు ...

క్రికెట్‌కి గుడ్‌బై.. రిటైర్మెంట్ ప్రకటించిన మార్టిన్ గప్టిల్

క్రికెట్‌కి గుడ్‌బై.. రిటైర్మెంట్ ప్రకటించిన మార్టిన్ గప్టిల్

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 38 ఏళ్ల వయసులో గప్టిల్ తన సుదీర్ఘ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలుకుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్టిన్ గప్టిల్ ...