తెలుగు
నిజామాబాద్లో ఉగ్రవాదం: ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపణలు
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Aravind) ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. మీడియా ...
సూర్య సినిమాకు తప్పని కష్టాలు.. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘కరుప్పు’
తమిళ స్టార్ హీరో సూర్య (Surya)కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, గత కొంతకాలంగా సరైన హిట్ లేక వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో, తన తదుపరి ...
బీసీసీఐ అధ్యక్ష పదవికి హర్భజన్ సింగ్?
భారత క్రికెట్ (India Cricket) నియంత్రణ మండలి (బీసీసీఐ)(BCCI) అధ్యక్షుడు రోజర్ బిన్నీ (Roger Binny) పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ స్థానం ...
ఏపీలో మెడికల్ కాలేజీలపై మంత్రులు అనిత, సవితకు రోజా సవాల్
మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రులు అనిత (Anitha), సవిత (Savita)లకు సవాల్ విసిరారు. వైఎస్ జగన్(YS Jagan) హయాంలో నిర్మించిన ...
మద్యం కోసం తల్లినే కిరాతకంగా చంపిన కొడుకు
. మద్యం కోసం కన్నతల్లిని అతి క్రూరంగా చంపిన ఘటన అనకాపల్లి జిల్లా నాతవరంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నాతవరం మండలం వైబీ పట్నం గ్రామానికి చెందిన ...
కర్ణాటకలో విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి
కర్ణాటక (Karnataka)లోని హాసన్ (Hassan) జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) గణేశ్ నిమజ్జన (Ganesh Immersion) వేడుకల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. హాసన్-మైసూర్ (Hassan-Mysore) హైవేపై, మొసలిహొసహళ్లి (Mosalihosahalli) ...
నేపాల్ లో టీడీపీ ఎమ్మెల్యే భార్య, కుమార్తె…ఆందోళనలో డోన్ ప్రజలు
నేపాల్ (Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కడప (Kadapa), కర్నూలు (Kurnool) జిల్లాల నుండి వెళ్లిన 48 మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. ఈ పరిస్థితి డోన్ ...
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కి?
నేపాల్ (Nepal)లో అవినీతి (Corruption)కి వ్యతిరేకంగా జరిగిన యువత ఆందోళనల తర్వాత ప్రధాని (Prime Minister) కేపీ శర్మ ఓలి (K.P. Sharma Oli) రాజీనామా (Resignation) చేశారు. ఆయన మంత్రివర్గంలోని చాలామంది ...
వైసీపీలో విషాదం: సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూత
వైసీపీ (YSRCP)కి చెందిన సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి (Thopudurthi Bhaskar Reddy) అకాల మరణం చెందారు (Passed Away). శుక్రవారం మధ్యాహ్నం ఆయన తన పొలంలో పనులు చూసుకుంటుండగా, అకస్మాత్తుగా కళ్ళు ...















