తెలుగు
అనంత కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. ఆర్డీటీ కోసం పొలికేక
అనంతపురం జిల్లాలో ఎంతోమంది జీవితాలకు బాసటగా నిలిచిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థకు మద్దతుగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. కలెక్టరేట్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఆర్డీటీ లబ్దిదారులు, సంఘాల ...
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కవిత ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అభ్యర్థి దాదాపు ఖరారైనట్లు భావించిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ...
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు కీలక మధ్యంతర తీర్పు వెలువరించింది. చట్టంలోని కొన్ని నిబంధనలపై తాత్కాలిక స్టే విధించింది. ముఖ్యంగా ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలనే నిబంధనను నిలిపివేయడంతో పాటు మరికొన్ని కీలక సెక్షన్ల ...
నిధి అగర్వాల్ను వెంటాడుతున్న దురదృష్టం.. ప్రభాస్పైనే ఆశలన్నీ
సినీ పరిశ్రమలో విజయం సాధించాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి అంటారు. ఈ మాట నిధి అగర్వాల్ విషయంలో అక్షరాలా నిజమైందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందం, అభినయం ఉన్నా ఆమెకు ...
తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల బంద్
తెలంగాణలోని ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు బంద్కు దిగాయి. గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడమే ఈ సమ్మెకు ప్రధాన కారణం. ఉన్నత విద్యాసంస్థల ...
టీడీపీకి కౌంటరిచ్చిన ”సెప్టెంబర్ 15”
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల అంశంపై మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మెడికల్ కాలేజీలను మాజీ సీఎం ఒక్కటి కూడా కట్టలేదని అధికార కూటమి ప్రభుత్వం అంటుంటే.. ఇవిగో ...
పాక్పై భారత్ గెలుపుపై షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆసియా కప్ 2025లో దాయాది పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం తర్వాత ...
భారత్-పాక్ మ్యాచ్.. ‘హ్యాండ్షేక్’కి దూరంగా కెప్టెన్లు
సాధారణంగా టాస్ ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు చేతులు కలపడం అనేది క్రికెట్లో సంప్రదాయం. కానీ భారత్-పాక్ మధ్య ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న చర్యే పెద్ద వివాదానికి దారి తీసే అవకాశం ...
పాక్పై ఘన విజయం.. సైన్యానికి అంకితం – సూర్య ఎమోషనల్ (Video)
ఆసియా కప్–2025లో పాకిస్తాన్పై టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాక్ను ఓడించి సూపర్–4లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో జట్టు ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ...
మహిళా సాధికరత సదస్సులోనూ జగన్పై విమర్శలు
తిరుపతి (Tirupati) వేదిక మహిళా సాధికారత (Women Empowerment)పై రెండు రోజుల పాటు సాగే జాతీయ సదస్సు నేడు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా లోక్సభ స్పీకర్ ఓంబిర్లా (Om Birla) ...















