తెలుగు
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కవిత ఆగ్రహం
కరీంనగర్ (Karimnagar) జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ నాయకురాలు కవిత (Kavitha), మక్తపల్లి (Maktapalli) గ్రామంలోని ధాన్యం కొనుగోలు (Paddy Procurement) కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, మొంథా (Montha) ...
అమానుషం.. పదేళ్ల పసిపాపపై జనసేన కార్యకర్త దారుణం
తుని (Tuni)లో మైనర్ బాలిక (Minor Girl)పై జరిగిన దారుణమైన ఉదంతాన్ని మరువక ముందే కోనసీమ, నెల్లూరు జిల్లాల్లో మరో అమానుష ఘటనలు చోటుచేసుకున్నాయి. వరుస ఘటనలతో ఆడపిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ...
‘జైలర్ 2’ నుండి బాలకృష్ణ ఔట్..
సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘జైలర్’ (2023) సీక్వెల్గా ‘జైలర్ 2’ రూపొందుతోంది. గతంలో ఈ సినిమాలో టాలీవుడ్ మాస్ సూపర్ స్టార్ నందమూరి బాలకృష్ణ ఒక పవర్ఫుల్ పోలీస్ ...
నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం.. లైసెన్స్ రద్దు
ఏపీలో మందుబాబులను వణికిస్తున్న నకిలీ మద్యం కేసు రోజురోజుకూ మరిన్ని సంచలన అంశాలను బయటపెడుతోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నకిలీ మద్యం విక్రయాలు జరిపిన శ్రీనివాస వైన్స్ ...
మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణం.. ఏ శాఖ అంటే..
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజహరుద్దీన్ (Mohammad Azharuddin) కు మంత్రి పదవి దక్కింది. రాష్ట్ర కేబినెట్ (Cabinet) విస్తరణలో భాగంగా ఆయన నేడు (అక్టోబర్ 31) రాష్ట్ర ...
టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్
భగవద్గీత గురించి టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో వైరల్ ...
మహిళల క్రికెట్ చరిత్రలో ఐసీసీ సంచలన నిర్ణయం!
2025 మహిళల వన్డే ప్రపంచకప్ (2025 Women’s ODI World Cup)లో భారత మహిళా జట్టు (Indian Women’s Team) సంచలన ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీస్లో ఆస్ట్రేలియా (Australia)ను ఓడించి, చరిత్ర సృష్టించింది. ...
నారా రోహిత్ – శిరీషల వివాహం
టాలీవుడ్ యువ కథానాయకుడు నారా రోహిత్ తన ప్రేయసి శిరీషను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. గతేడాది అక్టోబర్లో నిశ్చితార్థం జరిగిన ఈ జంట, సరిగ్గా ఏడాది తర్వాత వేద పండితుల ...
నెహ్రూ విధానాలే కాశ్మీర్ సమస్యకు మూలం: మోడీ
సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) కాంగ్రెస్ పార్టీ (Congress Party)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుజరాత్లోని ఏక్తానగర్లో ...















బీజేపీ ఖండిస్తే.. వైసీపీపై నిందలా రాజా!
భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీ బోర్డ్ మెంబర్, మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గత రెండ్రోజులుగా చర్చనీయాంశంగా మారారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా ...