తెలుగు
అఖండ–2 టికెట్ విక్రయాలపై హైకోర్టు ఆగ్రహం
అఖండ-2 (Akhanda-2) నిర్మాతలపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు అంటే లెక్క లేదా? అని అఖండ 2 టికెట్ల అమ్మకాలపై హై కోర్టు ప్రశ్నించింది. ...
ఆ పార్టీ ఎమ్మెల్యే పై కవిత ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బీఆర్ఎస్(BRS), ముఖ్యంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావుపై (Madhavaram Krishna Rao) ...
కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోంమంత్రి (Former Union Home Minister) మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ పాటిల్ (Shivraj Patil) మహారాష్ట్ర (Maharashtra)లోని లాతూర్ (Latur)లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు (Passed ...
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో కీలక మలుపు తిరిగింది. మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao), సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, శుక్రవారం SIT ఎదుట లొంగిపోయారు (Surrendered). ...
అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది మృతి, పలువురికి గాయాలు
అల్లూరి సీతారామ రాజు జిల్లా (Alluri Sitarama Raju District)లోని చింతూరు (Chinturu) ఘాట్ రోడ్ (Ghat Road)లో శుక్రవారం ఉదయం భారీ విషాదం చోటుచేసుకుంది. చింతూరు నుంచి మారేడుమిల్లి (Maredumilli) వైపు ...
రామచరణ్ పెద్ది సినిమా వాయిదా?
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘పెద్ది’ (Peddhi) చిత్రం విడుదలపై మరోసారి అనిశ్చితి నెలకొంది. ముందుగా ప్రకటించిన రిలీజ్ తేదీకి కాకుండా, ఈ సినిమాను వేసవి 2026కి వాయిదా వేసే అవకాశమున్నట్టు సినీ ...
ముదిరిన ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణ (Telangana)లో పెద్ద వివాదానికి కారణమైన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ...
ఏపీలో ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది 530 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఈ ఏడాది నవంబర్ 23 వరకు ప్రకృతి వైపరీత్యాల (Natural Disasters) కారణంగా 530 మంది మృతిచెందారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ (Nityanand Rai) ...
సీసీఐ ఏజీఎంలో రో-కో కాంట్రాక్ట్ నిర్ణయం
డిసెంబర్ 22న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) (BCCI) 31వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. ఈ సమావేశంలో టీమిండియా (Team India) సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ (Virat ...















అంబటితో బోండా ముచ్చట.. టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్!