తెలుగు
50 ఏళ్ల వృద్ధుడిగా అఖిల్!
ఏజెంట్ డిజాస్టర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అక్కినేని అఖిల్ ఇప్పుడు కెరీర్ టర్నింగ్ పాయింట్గా భావిస్తున్న సినిమా ‘లెనిన్’ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో ...
మున్సిపల్ ఎన్నికల హీట్ పీక్స్కి!
నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో పట్టణ రాజకీయాలు హీట్ పెరిగాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే గడువు ఉండటంతో మున్సిపాలిటీల్లో అభ్యర్థులు, పార్టీ నేతల ...
జనసేన మీటింగ్ నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయిన పవన్ (Video)
జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల పనితీరుపై తీవ్రంగా మండిపడ్డ పవన్, సమావేశం మధ్యలోనే ...
జోగి ఇంటిపై పెట్రోల్ బాంబ్.. టీడీపీ శ్రేణులు అరెస్ట్, వెంటనే విడుదల (Video)
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఇబ్రహీంపట్నం పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోగి రమేష్ ఇంటికి ...
చైనాతో సరిహద్దు వివాదం.. లోక్సభలో రాహుల్గాంధీ వ్యాఖ్యలపై దుమారం
లోక్సభలో చైనాతో సరిహద్దు వివాదంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. బీజేపీ సభ్యులు నినాదాలతో ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, రాహుల్ తన వాదనను కొనసాగించారు. ...
సర్పంచ్ ఎన్నికల్లో పోటీ కోసం కన్న కూతురినే చంపిన తండ్రి
గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయాలనే దుగ్ధ ఓ తండ్రిని కసాయిగా మార్చింది. ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా మారడంతో కన్న కూతురినే హత్య చేసిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి ...
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ రెబల్స్కు చీఫ్ వార్నింగ్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల్లో పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని రాంచందర్ రావు స్పష్టమైన ...
‘ది డెవిల్ వెయర్స్ ప్రాడా 2’ ట్రైలర్ విడుదల
ఫ్యాషన్ ప్రపంచం మళ్లీ కళకళలాడేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది డెవిల్ వెయర్స్ ప్రాడా 2’ తొలి టీజర్ను 20వ సెంచరీ స్టూడియోస్ విడుదల చేసింది. ఈ సీక్వెల్లో ఆన్ ...
తల్లి రాసిన మరణ శాసనం.. ఒంటరితనం చంపేసిందా?
చర్లపల్లి రైలు పట్టాల కింద పడి బిడ్డలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం, మంచి జీతం, ఆర్థిక స్థిరత్వం ఉన్నప్పటికీ విజయరెడ్డి ...















