జాతీయ వార్తలు
జనవరి 7 కీలకం.. ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి వెళ్లిన రాకెట్ రెండు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇస్రో ...
భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలు.. బంగ్లా జాతీయుడికి 7 ఏళ్ల జైలుశిక్ష
బంగ్లాదేశ్కు చెందిన జమాత్-ఉల్-ముజాహిదీన్ (JMB) నాయకుడు జహీదుల్ ఇస్లాం భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించినందుకు గాను బెంగళూరులోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రత్యేక కోర్టు అతనికి ఏడు సంవత్సరాల జైలు శిక్షను ...
పోలీసుల స్పెషల్ డ్రైవ్.. రూ.25 కోట్ల డ్రగ్స్ సీజ్
న్యూఇయర్ సందర్భంగా పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో ...
ఇస్రో ప్రయోగం విజయవంతం.. విశ్వ విజయం దిశగా మరో ముందడుగు
ఇస్రో (ISRO) తన తాజా ప్రయోగం పీఎస్ఎల్వీ సీ-60 (PSLV C-60) విజయవంతంగా పూర్తి చేసింది. 25 గంటల నిరంతర కౌంట్డౌన్ తర్వాత, ఈ ప్రయోగం సోమవారం రాత్రి 9:58 గంటలకు విజయవంతంగా ...
సీఆర్పీఎఫ్ డీజీగా వితుల్ కుమార్కు ఛాన్స్
సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్గా వితుల్ కుమార్ (Vitul Kumar) బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ డీజీగా ఉన్న అనీష్ దయాల్ సింగ్ ఈనెల 31న (నేడు) పదవీ విరమణ చేయనున్నారు. కాగా, వితుల్ ...
శివలింగం వివాదం.. సీఎం యోగి నివాసంపై అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికార నివాసం కింద శివలింగం ఉందని, అక్కడ కూడా ...
‘ఢిల్లీ ఎన్నికలపై బీజేపీ కుట్ర..’ – కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ జాబితా తారుమారు చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. “ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలోనే ...
బిహార్లో విద్యార్థుల ఆందోళన.. ప్రశాంత్ కిషోర్పై కేసు నమోదు!
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకల ఆరోపణలు రాష్ట్రంలో తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని ఆరోపిస్తూ విద్యార్థులు పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద పెద్దఎత్తున ...
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. నిరుద్యోగులకు గొప్ప అవకాశం
దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు శుభవార్త అందించింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB). మొత్తం 32,438 గ్రూప్-D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 23, ...
ఉత్తర భారత్కు కోల్డ్వేవ్ హెచ్చరిక
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) కోల్డ్వేవ్ హెచ్చరిక జారీ చేసింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలో డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు తీవ్రమైన ...















