జాతీయ వార్తలు

ఎథిక్స్ పాటించండి.. ఓటీటీలకు కేంద్రం హెచ్చ‌రిక‌

ఎథిక్స్ పాటించండి.. ఓటీటీలకు కేంద్రం హెచ్చ‌రిక‌

ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లు నైతిక విలువలను పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది. 2021 ఐటీ రూల్స్ (Code of Ethics) ప్రకారం.. ఓటీటీలు మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ తప్పనిసరిగా నిబంధనలు ...

రాష్ట్రపతితో నూతన సీఈసీ భేటీ.. కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

రాష్ట్రపతితో నూతన సీఈసీ భేటీ.. కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ పదవీ కాలం ముగియడంతో, ఆయన స్థానంలో జ్ఞానేశ్ కుమార్ కొత్త సీఈసీగా నియమితులయ్యారు. సీఈసీగా బాధ్య‌త‌లు చేప‌ట్టి జ్ఞానేశ్ కుమార్ ఇవాళ రాష్ట్రపతి ...

హిందీ భాష‌పై సీఎం స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హిందీ భాష‌పై సీఎం స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌పై హిందీ భాషను బలవంతంగా రుద్దడం జరిగితే, దాన్ని నిర్మూలించడం కూడా తమ బాధ్యతేనంటూ సీఎం ఎం.కే. స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ విప్లవ కవి భారతీదాసన్‌ రాసిన కవితను ...

విద్యార్థిపై దాడి.. స్పందించిన సీఎం

విద్యార్థిపై దాడి.. స్పందించిన సీఎం

కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌లో గల అల్-అమీన్ మెడికల్ కాలేజీలో చదువుతున్న కాశ్మీర్‌కు చెందిన రెండో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పాటు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ...

ఢిల్లీ సీఎంపై వీడిన ఉత్కంఠ‌.. BJP కీలక నిర్ణయం

ఢిల్లీ సీఎంపై వీడిన ఉత్కంఠ‌.. BJP కీలక నిర్ణయం

ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM) పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ శాసనసభాపక్షం రేఖా గుప్తా(Rekha Gupta)ను ఢిల్లీ కొత్త ముఖ్య‌మంత్రిగా ఎన్నుకుంది. కాసేప‌టి క్రితం బీజేపీ(BJP) అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. రేఖా గుప్తా ...

టెస్లా రాకపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు

టెస్లా రాకపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టెస్లా (Tesla) భారత్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ ...

మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతోంది.. మమతా బెనర్జీ విమర్శలు

మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతోంది.. మమతా బెనర్జీ విమర్శలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళా నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్ర‌భుత్వంపై ధ్వజమెత్తారు. కుంభ‌మేళాలో స‌రైన ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని, మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతుందని ...

సీఈసీ ఎంపికపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

సీఈసీ ఎంపికపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా జ్ఞానేశ్ కుమార్ నియమితులైన నేపథ్యంలో ఈ నిర్ణయంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే ...

కొత్త సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. కేంద్రం కీలక నిర్ణయం

కొత్త సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. కేంద్రం కీలక నిర్ణయం

భారత ఎన్నికల కమిషనర్‌గా ఉన్న జ్ఞానేశ్ కుమార్‌ (Gyanesh Kumar)ను 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC India)గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హర్యానా ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ (సీఎస్‌)గా ...

ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా..? నేడు కీలక ప్రకటన

ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా..? నేడు కీలక ప్రకటన

ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అన్న ప్రశ్నకు బీజేపీ హైకమాండ్ ఇవాళ సమాధానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లు ...