జాతీయ వార్తలు
మళ్లీ తెరపైకి కృష్ణజింక కేసు.. చిక్కుల్లో బాలీవుడ్ తారలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణజింక వేట కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. 1998లో జోధ్పూర్లోని కంకాణీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో బాలీవుడ్ ప్రముఖులైన సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టబు, ...
వాంఖడేలో రోహిత్ స్టాండ్.. కన్నీరుపెట్టుకున్న రితిక
ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గౌరవార్థం ఏర్పాటు చేసిన ‘రోహిత్ శర్మ స్టాండ్’ ప్రారంభోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఇది రోహిత్ శర్మ కెరీర్లో ...
పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి కేంద్రం నిరాకరణ
పాకిస్తాన్ (Pakistan) ఉగ్రవాద దాడుల (Terrorist Attacks) నేపథ్యంలో పహల్గాం దాడి (Pahalgam Attack) మరియు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై చర్చ కోసం ప్రతిపక్షాలు (Opposition Parties) పార్లమెంటు ప్రత్యేక సమావేశం ...
నష్టాల్లో స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్, నిఫ్టీ పాయింట్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (మే 15, 2025) ట్రేడింగ్ ప్రారంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 195 పాయింట్లు క్షీణించి 81,134 వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 24,611 వద్ద ...
కాళ్ల బేరానికి వచ్చిన పాక్.. నీటి ఎద్దడిపై భారత్కు లేఖ
జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) లో జరిగిన ఉగ్రదాడి (Terror Attack) లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో, భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి ...
పెళ్లిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్
ఓ వివాహ వేడుకకు హాజరైన బాలిక గ్యాంప్ రేప్కు గురైన సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలో ఈ దుర్మార్గపు ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఈ ...
మళ్లీ కాల్పుల ఉల్లంఘన.. సరిహద్దులో పాక్ డ్రోన్ల దాడి
సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. భారత ప్రధానమంత్రి మోడీ ప్రసంగం తర్వాత పాకిస్తాన్ రెచ్చిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, వాస్తవాధీన రేఖ వెంట ...















