జాతీయ వార్తలు
హైవేలపై సులభ ప్రయాణం..రూ.3 వేలకే ఫాస్టాగ్ వార్షిక పాస్
దేశవ్యాప్తంగా (Across The Country) జాతీయ రహదారులపై (National Highways) ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి ...
విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన బీడీ ముక్క
కన్నతండ్రి నిర్లక్ష్యంతో ఓ నిరుపేద కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని మంగళూరు (Mangaluru)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తండ్రి (Father) కాల్చి పడేసిన బీడీ(Beedi) ముక్కను నోట్లో (Mouth) పెట్టుకున్న ...
మహారాష్ట్రలో వర్ష బీభత్సం.. 18 మంది మృతి
భారీ వర్షాలు (Heavy Rains) మహారాష్ట్ర (Maharashtra)ను అతలాకుతలం చేస్తున్నాయి. జూన్ 1 నుంచి కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) నివేదిక ...
హజ్ యాత్రికుల విమానంలో మంటలు
హజ్ (Hajj) యాత్రికులతో (Pilgrims) ప్రయాణిస్తున్న ఒక విమాన (Aircraft) చక్రంలో (Wheel ఒక్కసారిగా మంటలు (Flames) చెలరేగాయి. పొగ (Smoke), నిప్పురవ్వలు (Sparks) రావడంతో పైలట్ (Pilot) అప్రమత్తమై లక్నో ఎయిర్పోర్టు ...
మరోఘటన.. ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్
వరుస ప్రమాదాలతో ఎయిర్ ఇండియా (Air India) బోయింగ్ (Boeing) విమానాలు (Aircraft) ప్రయాణికులను భయపెడుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్ (Ahmedabad)లో జరిగిన ప్రమాదంలో సుమారు 270 మంది ప్రాణాలు వదిలారు. తాజాగా ఎయిర్ ...
కేదారనాథ్ యాత్రలో విషాదం.. గౌరీకుండ్ వద్ద హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి?
Helicopter Crash:కేదారనాథ్ యాత్ర (Kedarnath Pilgrimage)లో విషాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ (Dehradun) నుంచి కేదారనాథ్ (Kedarnath)కు వెళ్తున్న హెలికాప్టర్ (Helicopter), ఆదివారం ఉదయం గౌరీకుండ్ (Gaurikund) సమీపంలోని అటవీ ప్రాంతంలో (Forest Area) ...
విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ.. సభ్యులెవరంటే..
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విమాన ప్రమాదంలో 265 మంది మృతి చెందడం యావత్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. కాగా, ఈ ప్రమాదంపై కేంద్రం ప్రత్యేక ...
















నెగ్గిన రేవంత్ పంతం.. మంత్రి కొండా సురేఖపై వేటు