జాతీయ వార్తలు
భారత్–పాక్ ఉద్రిక్తతలు.. ఎయిర్ ఇండియా టికెట్ ధరలు హైక్
టాటా గ్రూపు (Tata Group) నకు చెందిన ఎయిర్ ఇండియా (Air India) విమానయాన సంస్థ కీలక ప్రకటన చేసింది. భారత్–పాక్ (India-Pakistan) మధ్య నెలకొన్న ద్వైపాక్షిక ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ గగనతలాన్ని ...
కలలో కూడా ఊహించలేరు… ఉగ్రవాదులకు మోదీ హెచ్చరిక!
జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir)లోని పహల్గాం (Pahalgam) ప్రాంతంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి (Terror Attack) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అమాయకులపై చేసిన ఈ దాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ...
పహల్గామ్ దాడి ప్రభావం.. పాక్ ప్రభుత్వ ‘X’ ఖాతా బ్లాక్
పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) ఘటన భారతదేశాన్ని (India) తీవ్రంగా కలిచివేసింది. ఇది పాకిస్తాన్ (Pakistan) కుట్రేనని ప్రజలంతా ఆగ్రహంతో రగిలిపోతున్న తరుణంలో భారత ప్రభుత్వం పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ‘X’ ...
పహల్గామ్ దాడి.. ఉగ్రవాదుల స్కెచ్ రిలీజ్
జమ్మూకశ్మీర్ (Jammu & Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) ప్రాంతంలో జరిగిన భయానక ఉగ్రదాడికి సంబంధించి ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విడుదల చేసింది. మంగళవారం టూరిస్టులపై ఉగ్రవాదులు ...
పహల్గామ్ ఉగ్రదాడి.. టెర్రరిస్ట్ ఫొటో వైరల్
జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir)లోని అనంతనాగ్ (Anantnag) జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం పహల్గామ్ (Pahalgam)లో మంగళవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పర్యాటక ప్రాంతమంతా భయానక దృశ్యాలతో నిండిపోయింది. ఈ ...
ఉగ్రదాడి.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య
దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్ బైసరన్ లోయలో ఉగ్రవాదాలు మంగళవారం రక్తపాతం సృష్టించారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన ఈ ప్రాంతానికి వచ్చిన టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. లష్కరే తోయిబా (LET) ఉగ్రసంస్థకు చెందిన ...
జమ్మూకశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడి
జమ్మూ కశ్మీర్లో పర్యటకులపై ఉగ్రవాదులు నిర్వహించిన దాడి తీవ్ర కలకలం రేపింది. మంగళవారం అనంత్నాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలోని బైసరన్ వద్ద జరిగిన ఈ దాడిలో ముగ్గురు పర్యటకులు మృతి చెందగా, మరో ...
”జమిలి”కి వేళాయే.. నేడు కీలక సమావేశం
వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One Nation One Election) దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎంత వీలైతే అంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా ఇటీవలి ...















