జాతీయ వార్తలు

Plane Crash : మాజీ సీఎం స‌హా 242 మంది మృతి!

Ahmedabad Plane Crash : మాజీ సీఎం స‌హా 242 మంది మృతి!

గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లో జ‌రిగిన‌ ఎయిర్ ఇండియా (Air India) విమానం ప్ర‌మాదం (Plane Crash) ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. 242 మంది ప్ర‌యాణికుల‌తో బ‌య‌ల్దేరిన విమానం ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయింది. ...

Plane Crash : ఫ్లైట్‌లో సాంకేతిక లోపం!.. విమానయాన శాఖపై నెటిజ‌న్లు ఫైర్‌

Plane Crash : ఫ్లైట్‌లో సాంకేతిక లోపం!.. విమానయాన శాఖపై నెటిజ‌న్లు ఫైర్‌

గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లో ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) (విమానం నెం. AI171) టేకాఫ్ (Take-Off) అయిన కేవలం రెండు నిమిషాల్లోనే కూలిపోయిన (Crashed) ఘోర దుర్ఘటన దేశవ్యాప్తంగా ...

Plane Crash : 20 మంది వైద్య విద్యార్థులు మృతి

Air India Plane Crash : 20 మంది వైద్య విద్యార్థులు మృతి

గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లో గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం (Airport)నుంచి లండన్‌ (London)లోని గ్యాట్‌విక్ (Gatwick) బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) AI171 టేకాఫ్ (Takeoff) అయిన ...

కరోనా విజృంభ‌ణ‌.. తెలుగు రాష్ట్రాల్లో 100 దాటిన కేసులు

కరోనా విజృంభ‌ణ‌.. తెలుగు రాష్ట్రాల్లో 100 దాటిన కేసులు

భారత్‌ (India)లో కోవిడ్-19 కేసులు (COVID-19 Cases) మళ్లీ పెరుగుతున్నాయి, ఇది ఆందోళన కలిగిస్తోంది. గతంలో పదులు, వందల్లో ఉన్న కేసులు ఇప్పుడు వేల సంఖ్యకు చేరాయి. గురువారం కూడా కరోనా కేసుల ...

అహ్మ‌దాబాద్‌లో ఘోర విమాన ప్ర‌మాదం.. 242 మంది ప్రయాణికులు..

అహ్మ‌దాబాద్‌లో ఘోర విమాన ప్ర‌మాదం.. 242 మంది ప్రయాణికులు..

గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లోని ఘోర విమాన ప్ర‌మాదం (Airplane Accident) జ‌రిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) సమీపంలో ఎయిర్ ఇండియా విమానం ...

సరిహద్దు రాష్ట్రానికి కీలక కనెక్టివిటీ, భద్రతకు బలం!

సరిహద్దు రాష్ట్రానికి కీలక కనెక్టివిటీ, భద్రతకు బలం!

దేశంలో మరో రాష్ట్రం ప్రధాన రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించబడింది. ప్రధానమంత్రి ‘కనెక్ట్ నార్త్ ఈస్ట్’ మిషన్ కింద మిజోరం రాష్ట్రం ఇప్పుడు భారతీయ రైల్వే మ్యాప్‌లో చేరింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మిజోరం ...

బెంగళూరు తొక్కిసలాటపై గవర్నర్ సంచలన ఆరోపణలు

బెంగళూరు తొక్కిసలాటపై గవర్నర్ సంచలన ఆరోపణలు

ఐపీఎల్ చరిత్ర (IPL History)లో 18 ఏళ్ల తర్వాత టైటిల్ (Title) గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును ఘనంగా సత్కరించేందుకు బెంగళూరులో ఏర్పాటు చేసిన వేడుక తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ...

కార్గో షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. రెండో రోజూ పేలుళ్లు

కార్గో షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. రెండో రోజూ పేలుళ్లు

కేరళ తీరాన్ని తాకిన కార్గో నౌకలో (Cargo Ship) ఉద్రిక్తత కొనసాగుతోంది. సింగపూర్‌ నుంచి వచ్చిన ఈ కంటైనర్ షిప్‌ (Container Ship)లో మంగళవారం రెండో రోజు కూడా భారీ మంటలు, పేలుళ్లు ...

ఫేక్ పోలీస్ స్టేషన్‌తో ఏడాదిపాటు మోసాలు!

ఫేక్ పోలీస్ స్టేషన్‌.. ఏడాదిపాటు వ‌సూళ్లు!

బీహార్‌ (Bihar)లోని పూర్ణియా (Purnia) జిల్లాలో సంచలనం సృష్టించిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. మోహని గ్రామంలో (Mohani Village) రాహుల్ కుమార్ షా (Rahul Kumar Shah) అనే వ్యక్తి ఏకంగా ...

మళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. ఆ రాష్ట్రంలోనే అధికం

మళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. ఆ రాష్ట్రంలోనే అధికం

భారతదేశంలో (India) కోవిడ్-19 కేసులు (COVID-19 Cases) మళ్లీ (Again) స్వల్పంగా పెరుగుతున్న (Slightly Increasing) సూచనలు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 300కిపైగా కొత్త కరోనా కేసులు (New Corona Cases) ...