జాతీయ వార్తలు

కాళ్ల బేరానికి వ‌చ్చిన పాక్‌.. నీటి ఎద్దడిపై భారత్‌కు లేఖ

కాళ్ల బేరానికి వ‌చ్చిన పాక్‌.. నీటి ఎద్దడిపై భారత్‌కు లేఖ

జమ్మూ కాశ్మీర్‌ (Jammu & Kashmir) లోని పహల్గామ్‌ (Pahalgam) లో జరిగిన ఉగ్రదాడి (Terror Attack) లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో, భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి ...

యుద్ధ స‌మ‌యంలో న‌కిలీ వార్త‌లు.. ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళం

యుద్ధ స‌మ‌యంలో న‌కిలీ వార్త‌లు.. ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళం

భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఇటీవలి సైనిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా మే 7న భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) తర్వాత, సోషల్ మీడియాలో అసత్య సమాచారం (False Information) వేగంగా ...

రోహిత్ పొలిటిక‌ల్ ఎంట్రీ..? మహారాష్ట్ర సీఎం ఆస‌క్తిక‌ర కామెంట్‌

రోహిత్ పొలిటిక‌ల్ ఎంట్రీ..? మహారాష్ట్ర సీఎం ఆస‌క్తిక‌ర కామెంట్‌

భారత క్రికెట్ జట్టు కెప్టెన్, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన కొద్ది రోజుల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు. ఈ భేటీ తర్వాత ...

పెళ్లిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్

పెళ్లిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్

ఓ వివాహ వేడుక‌కు హాజ‌రైన బాలిక గ్యాంప్ రేప్‌కు గురైన సంఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలో ఈ దుర్మార్గ‌పు ఘ‌ట‌న చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఈ ...

మ‌ళ్లీ కాల్పుల ఉల్లంఘ‌న‌.. స‌రిహ‌ద్దులో పాక్‌ డ్రోన్ల దాడి

మ‌ళ్లీ కాల్పుల ఉల్లంఘ‌న‌.. స‌రిహ‌ద్దులో పాక్‌ డ్రోన్ల దాడి

సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ త‌న వ‌క్ర‌బుద్ధిని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టింది. భారత ప్రధానమంత్రి మోడీ ప్రసంగం తర్వాత పాకిస్తాన్ రెచ్చిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, వాస్తవాధీన రేఖ వెంట ...

పాక్ ఎత్తుల‌ను చిత్తుచేశాం – త్రివిధ ద‌ళాధికారుల ప్రకటన

పాక్ ఎత్తుల‌ను చిత్తుచేశాం – త్రివిధ ద‌ళాధికారుల ప్రకటన

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో భారత వైమానిక దళం (Indian Air Force – IAF) చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” (Operation Sindhoor) విజయవంతం అయ్యింద‌ని రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. భారత వైమానిక ...

మోడీ నివాసంలో కీల‌క మీటింగ్స్‌.. సీజ్ ఫైర్ ఎత్తేస్తారా..?

మోడీ నివాసంలో కీల‌క మీటింగ్స్‌.. సీజ్ ఫైర్ ఎత్తేస్తారా..?

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, ప్రధాని మోడీ నివాసంలో (Prime Minister Modi) అత్యున్నత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో ప్రధాని మోడీతో ఉన్న‌తాధికారులు, కేంద్ర ...

'ఆపరేషన్ సిందూర్‌'పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

‘ఆపరేషన్ సిందూర్‌’పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఈ ఆపరేషన్ ఇంకా ముగియలేదని, పూర్తిస్థాయిలో కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు తమకు అప్పగించిన లక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేశామని ...

బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూనే రాష్ట్ర టాపర్‌గా..

What a Dedication : బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూనే రాష్ట్ర టాపర్‌గా..

విద్యార్థిని క‌ల‌ను ప్రాణాంతక వ్యాధి కూడా ఆపలేకపోయింది.. ఏకంగా 99.17% మార్కులతో ఆ విద్యార్థిని స్టేట్ టాపర్‌గా నిలిచింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాకు చెందిన పదవ తరగతి విద్యార్థినీ ఇషికా బాలా ...

కాల్పులకు విరామం.. భార‌త్ అధికారిక ప్రకటన

కాల్పులకు విరామం.. భార‌త్ అధికారిక ప్రకటన

భారత్ – పాకిస్తాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలకు (Tensions)విరామం లభించింది. ఇరు దేశాలు కాల్పుల విరమణ (Ceasefire) కు అంగీకరించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. విక్ర‌మ్ మిస్రీ వివరాల ...