జాతీయ వార్తలు
బెంగాల్లో బీజేపీ గెలుపు వైపు.. ఎగ్జిట్ పోల్స్ సంకేతాలు
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నేటితో పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది. అస్సాం(Assam), కేరళం(Kerala), పశ్చిమ బెంగాల్(West Bengal), తమిళనాడు(Tamil Nadu), పుదచ్చేరిలో(Puducherry) ...
పంజాబ్పై బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’.. ఆప్లో భారీ చీలిక
వచ్చే ఏడాది (ఫిబ్రవరి 2027) జరగనున్న పంజాబ్ (Punjab) అసెంబ్లీ ఎన్నికలే (Assembly Elections) లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party – BJP) తన వ్యూహాలకు పదును పెట్టింది. ...
ఆప్ ఎంపీల తిరుగుబాటు.. బీజేపీలోకి రాఘవ్ చడ్డా బృందం
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో భారీ చీలిక సంభవించింది. పార్టీలో కీలక నేతలుగా ఉన్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాఘవ్ చడ్డా (Raghav Chadha), సందీప్ పాఠక్ (Sandeep Pathak), అశోక్ మిట్టల్ ...
భారీ ఓటింగ్.. దేశం దృష్టి రెండు రాష్ట్రాల వైపే..
పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు ఎన్నికల తొలి విడత పోలింగ్లో ఓటర్లు చరిత్ర సృష్టించారు. స్వాతంత్య్ర అనంతరం ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ ...
యూపీలో యోగి నేతృత్వంపై పార్టీ క్లారిటీ
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నాయకత్వంపై స్పష్టత ఇచ్చింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ ...
బెంగాల్ లో పోలింగ్ కేంద్రాల వద్ద హింసాత్మక ఘర్షణలు!
వెస్ట్ బెంగాల్లో (West Bengal) జరుగుతున్న తొలి దశ శాసనసభ ఎన్నికలు (Assembly Elections) తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో పోలింగ్ (Polling) ప్రారంభమైన కొద్దిసేపటికే హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ...
తమిళనాడులో పోలింగ్ స్టార్ట్.. డీఎంకే vs ఏఐడీఎంకే vs టీవీకే
తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Assembly Elections Polling) ప్రారంభమయింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకుగాన 950 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన డీఎంకే ...















