ఏపీ పాలిటిక్స్

హైకోర్టులో సజ్జల భార్గవ్‌కు ఊరట

హైకోర్టులో సజ్జల భార్గవ్‌కు ఊరట

వైసీపీ సీనియ‌ర్ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గ‌వ్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆయ‌న‌పై 13 కేసులు న‌మోదు చేసింది. కాగా, త‌న‌పై న‌మోదైన కేసుల‌పై స‌జ్జ‌ల ...

ఆళ్లగడ్డలో మనోజ్ దంప‌తుల పర్యటన.. రాజకీయాల్లో కొత్త అడుగు?

ఆళ్లగడ్డలో మనోజ్ దంప‌తుల పర్యటన.. రాజకీయాల్లో కొత్త అడుగు?

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి ప్రత్యేక పర్యటన చేశారు. దివంగత ఎమ్మెల్యే మౌనిక రెడ్డి త‌ల్లి శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా భూమా ఘాట్‌లో ...

విజయ్ దివస్.. సైనికుల ధైర్యానికి సెల్యూట్

విజయ్ దివస్.. సైనికుల ధైర్యానికి సెల్యూట్

ప్రతీ ఏడాది డిసెంబర్ 16న జరుపుకునే విజయ్ దివస్, 1971లో జరిగిన చారిత్రక భారత విజయానికి నివాళిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భారత ...

టీడీపీ ప్రలోభాలు.. రాజ్యసభలో విజయసాయిరెడ్డి ధ్వజం

టీడీపీ ప్రలోభాలు.. రాజ్యసభలో విజయసాయిరెడ్డి ధ్వజం

రాజ్యసభలో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ప్రలోభాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గళమెత్తారు. నూతన ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రలోభాలు, బెదిరింపుల రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు. ప్ర‌జాస్వామ్యాన్ని కించ‌ప‌రిచేలా..వైసీపీ ...

జ‌న‌సేన‌లోకి మంచు మనోజ్, మౌనిక రెడ్డి?

జ‌న‌సేన‌లోకి మంచు మనోజ్, మౌనిక రెడ్డి?

ఇటీవ‌ల మంచు ఫ్యామిలీ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. కుటుంబ‌ త‌గాదాలు, జ‌ర్న‌లిస్టుపై దాడి నేప‌థ్యంలో గ‌త మూడు రోజులుగా వార్త‌ల్లో నిలిచి మంచు ఫ్యామిలీ నుంచి తాజా అప్డేట్ వ‌చ్చింది. మంచు మనోజ్, ...

కూట‌మిలో ప‌దవుల కుంప‌టి.. బ‌ద్వేలులో టీడీపీ-జ‌న‌సేన ర‌గ‌డ‌

కూట‌మిలో ప‌దవుల కుంప‌టి.. బ‌ద్వేలులో టీడీపీ-జ‌న‌సేన ర‌గ‌డ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో ప‌దవుల కుంప‌టి రాజుకుంటోంది. అన్ని ప‌ద‌వులు టీడీపీకేనా అంటూ ప‌లువురు జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు ఇటీవ‌ల బ‌హిరంగంగా త‌మ అసంతృప్తిని వెల్ల‌గ‌క్క‌డం చూశాం. ...

విశాఖలో 170 మంది హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు

విశాఖలో 170 మంది హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు

ఉమ్మడి విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన 170 మంది హెల్త్ అసిస్టెంట్లను అకస్మాత్తుగా తొలగించారు. సమాజానికి సేవలందించిన తమను ఈ విధంగా తొలగించి రోడ్డుపై ...

శ్రీ‌కాకుళంలో వైసీపీ కార్యకర్తలు కిడ్నాప్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసు ...

'అందుకే చంద్రబాబును 420 అంటారు' - జగన్

‘అందుకే చంద్రబాబును 420 అంటారు’ – జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రజలను విజన్-2047 పేరుతో మభ్యపెడుతున్నారని ఎక్స్ వేదిక‌గా జ‌గ‌న్‌ ...

2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధంగా ఉండాలి

2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధంగా ఉండాలి

దేశ వ్యాప్తంగా జ‌మిలి ఎన్నిక‌ల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న వేళ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖపట్నంలో వైసీపీ నూత‌న కార్యాలయాన్ని పార్టీ నేత‌ల‌తో క‌లిసి విజ‌య‌సాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ...