ఏపీ పాలిటిక్స్

పరిటాల రవి హత్య కేసు.. 18 ఏళ్ల తర్వాత నిందితులకు బెయిల్

పరిటాల రవి హత్య కేసు.. 18 ఏళ్ల తర్వాత నిందితులకు బెయిల్

పరిటాల రవి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత హైకోర్టు ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఇందులో A-3 నారాయణరెడ్డి, A-4 రేఖమయ్య, ...

జమిలి బిల్లుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

జమిలి బిల్లుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

జమిలి ఎన్నికల బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న వేళ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ బిల్లుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన షర్మిల, భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి ...

"రిలీజ్ ది షిప్".. పవన్‌కు కేంద్రం బిగ్ షాక్!

“రిలీజ్ ది షిప్”.. పవన్‌కు కేంద్రం బిగ్ షాక్!

సీజ్ ది షిప్‌.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన ఈ ఆదేశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాకినాడ పోర్టులోకి అడుగుపెట్టి బియ్యం త‌ర‌లిస్తున్న షిప్ సీజ్ చేయాలని స్పష్టంగా ప్రకటించిన పవన్ ...

కుప్పంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల వీరంగం.. జ‌గ‌న్ పేరున్న శిలాఫ‌ల‌కం ధ్వంసం

కుప్పంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల దాష్టీకం.. జ‌గ‌న్ పేరున్న శిలాఫ‌ల‌కం ధ్వంసం

చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన తాజా సంఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్ష వైసీపీ తీవ్రంగా మండిప‌డుతోంది. సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు వీరంగం సృష్టించారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ...

'జ‌గ‌న్‌కు చేసింది చెప్పుకోవ‌డం చేత‌కాడం లా'.. క‌డ‌ప‌లో ఫ్లెక్సీ క‌ల‌క‌లం

‘జ‌గ‌న్‌కు చేసింది చెప్పుకోవ‌డం చేత‌కాడం లా’.. క‌డ‌ప‌లో ఫ్లెక్సీ క‌ల‌క‌లం

క‌డ‌ప‌లో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గురించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. "జ‌గ‌న్‌కు చేసింది చెప్పుకోవ‌డం చేత‌కాడం లా" అంటూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటైంది. 2018-19లో ...

నెల్లూరులో జికా వైర‌స్‌ కలకలం..!

నెల్లూరులో జికా వైర‌స్‌ కలకలం..!

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కేసు స్థానికంగా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. జిల్లాలోని మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో గ్రామ‌స్తులు ...

జనవరి 1 నుంచి జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

జనవరి 1 నుంచి జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జనవరి 1 నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన ప‌థ‌కం అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ...

నేడు కర్నూలులో జగన్ పర్యటన

నేడు కర్నూలులో జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, YCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలులో ప‌ర్య‌టించ‌నున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు కర్నూలుకు చేరుకుంటారు. క‌ర్నూలులో జీఆర్‌సీ క‌న్వెన్ష‌న్ ...

వైకుంఠద్వార దర్శన టికెట్ల విడుదల ఎప్పుడంటే..

వైకుంఠద్వార దర్శన టికెట్ల విడుదల ఎప్పుడంటే..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకు నిర్వహించనున్న వైకుంఠద్వార దర్శనాల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్టు TTD ఈవో ...

పెన్షన్ల విధివిధానాల్లో కీలక మార్పులు.. ముఖ్య‌మైన స‌మాచారం

స‌మాధానం స‌రిగ్గా ఉంటేనే పెన్ష‌న్‌.. ముఖ్య‌మైన స‌మాచారం

పింఛను సంబంధిత విధివిధానాల్లో కీలక మార్పులు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనర్హులుగా గుర్తించిన లబ్ధిదారుల పింఛన్లు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయానికి ముందుగా కొంత ...