
Telugu Feed
ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కార్యాలయాలు ప్రారంభించిన అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరంలోని కొండపావులూరులో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ (NDRF), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NIDM) సౌత్ క్యాంపస్ కొత్త కార్యాలయాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ...
‘నా కొడుకును ఉరితీసినా నాకు అభ్యంతరం లేదు’
కోల్కతాలో RG కర్ కాలేజీకి చెందిన ట్రైనీ డాక్టర్పై జరిగిన దారుణ హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ కోర్టు ద్వారా దోషిగా తేల్చబడ్డాడు. ఈ ఘటనపై నిందితుడి తల్లి మాలతీ రాయ్ ...
గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినీ పరిశ్రమకు అపూర్వమైన రచనలు అందించిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత జయమురుగన్ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జయమురుగన్ తన సినీ ప్రయాణంలో ...
మరణించిన వారితో మాట్లాడే నూతన టెక్నాలజీ.. చైనా డిజిటల్ అవతార్లు
టెక్నాలజీ మన జీవితాలను ఎలా మార్చుతుందో మరో ఉదాహరణ చైనా చూపించింది. చనిపోయిన వ్యక్తుల గుర్తులను ఆధారంగా చేసుకుని డిజిటల్ అవతార్లను సృష్టించే ఆవిష్కరణను చైనా తీసుకొచ్చింది. ఈ డిజిటల్ అవతార్లు మృతుల ...
నేడు దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బృందంతో కలిసి నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economic Forum) సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు ...
హైదరాబాద్లో మెగా ఐటీ పార్క్.. ముందుకొచ్చిన సింగపూర్ కంపెనీ
సింగపూర్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ క్యాపిటాల్యాండ్ హైదరాబాద్లో అత్యాధునిక ఐటీ పార్క్ను నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.450 కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఇది సుమారు 1 ...
టిక్టాక్తో డేటా చౌర్యం.. అమెరికా కీలక నిర్ణయం
అమెరికాలో టిక్టాక్ యాప్పై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాకు చెందిన ఈ పాపులర్ యాప్ను అమెరికా యాప్ స్టోర్ల నుంచి పూర్తిగా తొలగించారు. ఇప్పటికే భారత్ సహా పలు దేశాల్లో ...
అమెరికా 47వ అధ్యక్షుడిగా రేపు ట్రంప్ ప్రమాణం..
డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు) అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ డీసీలోని యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్లో చీఫ్ ...
మాదాపూర్లో గంజాయి కలకలం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లే లక్ష్యం
మాదాపూర్ ప్రాంతంలో గంజాయి మరియు హాష్ ఆయిల్ అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లను లక్ష్యంగా పెట్టుకుని గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ...
ఏనుగుల దాడిలో ఐటీడీపీ నేత దుర్మరణం
తిరుపతి జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించి ఓ వ్యక్తిని పొట్టనపెట్టుకుంది. చంద్రగిరి మండలంలోని మామిడి మానుగడ్డ గ్రామంలో పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు రైతులపై దాడి చేశాయి. ఈ ...















బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర