
Telugu Feed
‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’.. పరిశుభ్రతపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు ‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమం చేపట్టామని, ప్రతి ఒక్కరూ పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ప్రతినెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమాలు ...
మరో దళిత ఎమ్మెల్యేపై వేటుకు వేళాయనా?..
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారశైలిపై తెలుగుదేశం పార్టీ హైకమాండ్ సీరియస్గా ఉంది. తన చర్యలతో పార్టీకి తలనొప్పిగా తయారైన శ్రీనివాస్కు హైకమాండ్ నుంచి పిలుపు అందింది. సోమవారం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ...
ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో తెలుగు ఆటగాళ్లకు నిరాశ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్న తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డికి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. పేస్ ఆల్రౌండర్ల ఎంపికలో సెలక్టర్లు హార్దిక్ ...
ట్రైనీ డాక్టర్పై హత్యాచారం కేసు.. సంజయ్ రాయ్ని దోషిగా తేల్చిన కోర్టు
ట్రైనీ డాక్టర్పై జరిగిన దారుణ హత్యాచారం యావత్ దేశాన్ని కదిలించింది. 2024 ఆగస్టులో కలకత్తా RG కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటనను చూసి దేశ ప్రజలంతా నివ్వెరపోయారు. మృతురాలికి న్యాయం ...
కూటమి ప్రభుత్వంలో ‘డిప్యూటీ సీఎం’ కాక!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కాక మొదలైంది. డిప్యూటీ సీఎం పదవి కోసం నేతల డిమాండ్లు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ పదవి చేపట్టగా, ఇప్పుడు టీడీపీ ...
‘సంక్రాంతికి వస్తున్నాం’.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్!
సంక్రాంతి పండగ నేపథ్యంలో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం మొదటి నాలుగు రోజుల్లోనే రూ. 131 కోట్ల ...
44 బంతుల్లో 144 పరుగులు.. ఏబీడీ సంచలన ఇన్నింగ్స్కు పదేళ్లు
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన ఆటతీరు ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారు. సరిగ్గా ఇదేరోజు (2015 జనవరి 18న) వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో డివిలియర్స్ తన జీవితకాలపు గొప్ప ఇన్నింగ్స్ ...
సంధ్య థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్ హంగామా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబోలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్ విడుదలతో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ సంబరం అంబరాన్ని తాకింది. పుష్పరాజ్ పాత్రను ...
అమిత్ షాకు ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదు – వైఎస్ షర్మిల
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానించారని, అంబేద్కర్ను అవమానించిన వ్యక్తికి ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం ...
అదంతా నిజమే కానీ, రింకూ-ప్రియా ఎంగేజ్మెంట్లో ట్విస్ట్
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ మరియు యువ ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థంపై వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే, ఈ వార్తలను ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ ...















బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర