
Telugu Feed
ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు మోదీ
ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న హాజరవుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పుణ్యక్షేత్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఫిబ్రవరి 10న వచ్చి త్రివేణీ ...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. కర్నూలు వాసులు మృతి
కర్ణాటక రాయచూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సింధనూరు వద్ద ...
మంత్రి సుభాష్కు మాజీ ఎంపీ హర్షకుమార్ వార్నింగ్
కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రి సుభాష్ పేరుతో అమలాపురంలో దాడులు, దౌర్జన్యాలు, భూకబ్జాలు, రౌడీయిజం పెచ్చుమీరుతోందని, ...
టర్కీలో భారీ అగ్నిప్రమాదం.. 66 మంది దుర్మరణం
టర్కీలోని బోలు ప్రావిన్స్లో జరిగిన భారీ అగ్నిప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్కడి ఓ స్కీ రిసార్ట్ హోటల్లో మంటలు చెలరేగి మొదట 10 మంది మృతిచెందారు. ప్రమాదం మరింత పెద్దదిగా మారింది. ...
ఎమ్మెల్యే పద్మారావుగౌడ్కు గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక
డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్కు గుండెపోటు వచ్చింది. ఈ సంఘటనను గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శస్త్రచికిత్స ...
క్షమాపణలు చెప్పిన వేణుస్వామి
ఫేమస్ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. ముఖ్యంగా హీరో నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ జంటపై చేసిన వివాదాస్పద ...
కార్పొరేట్ కాలేజీల అరాచకాలు.. ప్రభుత్వం ఏం చేస్తోంది?
ఫీజు కట్టలేదని శ్రీచైతన్య కాలేజీ విద్యార్థిని అర్ధరాత్రి బయటకు గెంటేసిన ఘటనపై వైసీపీ సీరియస్ అయ్యింది. విద్యార్థుల పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తున్న కాలేజీపై చర్యలు ఎందుకు లేవని నిలదీసింది. ఫీజుల పేరుతో ...
కీలక ఒప్పందం.. తెలంగాణలో యూనిలీవర్ పెట్టుబడులు
దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనిలీవర్ గ్లోబల్ సీఈవోతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన యూనిలీవర్, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. తాజాగా, ...















మైక్రోసాఫ్ట్, సత్యనాదెళ్లపై చంద్రబాబు వ్యాఖ్యలన్నీ అబద్ధాలే..
దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన స్పిరిట్, ఎలివేషన్స్తోనే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చిందని, తన వల్లే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో ...