
Telugu Feed
కాంగ్రెస్ నేతల కుమ్ములాట.. గాంధీ భవన్లో ఉద్రిక్తత
హైదరాబాద్లోని గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ నుంచి కొత్తగా వచ్చిన నాయకులకు పార్టీ పదవులు కేటాయించడంపై రెండు వర్గాల మధ్య తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొందరు ...
సైఫ్ అలీఖాన్కు భారీ షాక్.. హైకోర్టు కీలక నిర్ణయం
తన ఇంట్లోకి చొరబడిన దొంగ చేతిలో తీవ్రంగా గాయపడి కొలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్కు ఊహించని షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ హైకోర్టు, ...
9 ఏళ్లకే పెళ్లి..? ఆ దేశంలోని చట్టంపై సంచలన వివాదం
తొమ్మిదేళ్ల వయసులో బాలికలకు వివాహం చేయడం అనేది షాకింగ్ విషయమనే చెప్పాలి. ఇరాక్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. ప్రజల ఆచారాలు, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతూ, ...
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం..
మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టాలపై ప్రయాణిస్తున్న పుష్పక్ ఎక్స్ప్రెస్లో అనుకోకుండా మంటలు చెలరేగాయన్న వదంతులు తలెత్తడంతో భయంతో ప్రయాణికులు చైన్ లాగారు. మంటల వ్యాప్తి అన్న పుకార్లతో చైన్ లాగిన ...
కర్నూల్లో భారీ అగ్ని ప్రమాదం.. పత్తిమిల్లు దగ్ధం, రూ. 8.8 కోట్ల నష్టం
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో షార్ట్ సర్కూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పత్తి, పత్తి బేళ్లు, మరియు పత్తి ...
రేవంత్ సర్కార్పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో మోసకారి కాంగ్రెస్ సర్కారుపై ప్రజాతిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యారెంటీల గారడీపై జనగర్జన షురూ అయ్యిందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభల్లో ...
వేద విద్యార్థుల మృతికి వైఎస్ జగన్ సంతాపం
రోడ్డు ప్రమాదంలో వేద విద్యార్థులు మృతిచెందడంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక రాయ్చూర్ జిల్లా సింధనూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ...
ట్రంప్ కీలక నిర్ణయం.. ఫెడరల్ ఉద్యోగులకు షాక్?
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గత బైడెన్ ప్రభుత్వం అమలు చేసిన 78 ఆదేశాలను రద్దు చేయడంతో పాటు, కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ...















తప్పుచేసి కులం చాటున దాక్కుంటావా..? – ఏబీవీ వ్యాఖ్యలపై వైసీపీ ధ్వజం
తప్పు చేసి ఏసీబీ విచారణ ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, తన తప్పును కులానికి ఆపాదించడం ఏమిటి? అని వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం ప్రశ్నించారు. వైఎస్సార్, వైఎస్ జగన్పై తప్పుడు ...