Telugu Feed

వాళ్ల ఆట‌లో మ‌నం కీలుబొమ్మ‌ల‌మా?.. క‌డ‌ప‌లో జ‌న‌సేన‌ ఫ్లెక్సీ క‌ల‌క‌లం

టీడీపీ ఆట‌లో మ‌నం కీలుబొమ్మ‌ల‌మా?.. క‌డ‌ప‌లో జ‌న‌సేన‌ ఫ్లెక్సీ క‌ల‌క‌లం

కూట‌మి పార్టీల మ‌ధ్య విభేదాలు మొద‌లైన నేప‌థ్యంలో క‌డ‌ప‌లో ఏర్పాటు జ‌నసైనికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. జ‌న‌సేన బ‌లం 21 మాత్ర‌మే అని టీడీపీ (TDP) భావిస్తోంద‌ని, కానీ ...

'ప‌ద్మ' అవార్డులు అంద‌కునే తెలుగువారు వీరే..

‘ప‌ద్మ’ అవార్డులు అంద‌కునే తెలుగువారు వీరే..

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాల ప్ర‌ముఖుల‌కు చోటు ద‌క్కింది. ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ప్రముఖులు ఈ ప్రతిష్ఠాత్మక ...

రెండో టీ20లో టీమిండియాను గ‌ట్టెక్కించిన తి’ల‌క్‌’

రెండో టీ20లో టీమిండియాను గ‌ట్టెక్కించిన తి’ల‌క్‌’

స్వ‌దేశంలో ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌ను హైద‌రాబాదీ ప్లేయ‌ర్ తిల‌క్ వ‌ర్మ గ‌ట్టెక్కించాడు. ఒంట‌రి పోరాటం చేసి జ‌ట్టును విజ‌య తీరానికి చేర్చాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ ...

ఇండోనేషియా అధ్యక్షుడితో మోదీ కీల‌క‌ భేటీ

ఇండోనేషియా అధ్యక్షుడితో మోదీ కీల‌క‌ భేటీ

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంటోతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచడం కోసం పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. స‌మావేశం ...

చీనాబ్ బ్రిడ్జ్‌పై వందే భారత్ రైలు ప‌రుగులు

చీనాబ్ బ్రిడ్జ్‌పై వందే భారత్ రైలు ప‌రుగులు

జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనపై (Chenab Rail Bridge) వందే భారత్‌ రైలు తొలిసారి ప్రయాణం చేసింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ...

సోనూసూద్ ఫౌండేషన్‌కు కేంద్రం గుడ్‌న్యూస్‌

సోనూసూద్ ఫౌండేషన్‌కు కేంద్రం గుడ్‌న్యూస్‌

సోనూసూద్ ‘సూద్ చారిటీ ఫౌండేషన్’కు కేంద్ర ప్రభుత్వం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) లైసెన్సును మంజూరు చేసింది. ఈ లైసెన్స్‌తో, ఫౌండేషన్ ఇప్పుడు విదేశీ నిధులను స్వీకరించి, ఆ నిధులను సామాజిక ...

బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందే.. - మహేశ్ గౌడ్ డిమాండ్‌

బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందే.. – మహేశ్ గౌడ్ డిమాండ్‌

తెలంగాణ బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్‌పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి ...

కుల్దీప్ కామెంట్స్‌పై RCB ఫ్యాన్స్ ఫైర్!

కుల్దీప్ కామెంట్స్‌పై RCB ఫ్యాన్స్ ఫైర్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అభిమానుల మధ్య సరదా మాటలు చాలా సార్లు పెద్ద చర్చలకు దారితీస్తాయి. అందుకు ఉదాహ‌ర‌ణగా నిలిచాయి కుల్దీప్ యాద‌వ్ కామెంట్స్‌. స్పిన్ దిగ్గ‌జం కుల్దీప్ యాదవ్ ఓ ...

గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా జరగబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి ముహూర్తం ఖరారు అయ్యింది. 2027లో జూలై 23 నుండి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాల‌ని నిర్ణయించారు. ఈసారి పుష్కరాల నిర్వహణలో ప్ర‌త్యేక ...

ISRO: ఇస్రో 100వ ప్రయోగానికి ముహూర్తం ఖరారు

ISRO: ఇస్రో 100వ ప్రయోగానికి ముహూర్తం ఖరారు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) 100వ రాకెట్ ప్రయోగం కోసం ముహూర్తాన్ని ఖరారు చేసింది. 2025 జనవరి 29వ తేదీ ఉదయం 6:23 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ...