
Telugu Feed
299 మంది రోగులపై డాక్టర్ అత్యాచారం
పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతూ ఆ వృత్తికే కళంకం తెచ్చే దారుణ ఘటనకు పాల్పడ్డాడో వైద్యుడు. చిన్న పిల్లలు అనే స్పృహ కోల్పోయి వారిపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. ఫ్రాన్స్లో జోయెల్ లీ స్కౌర్నెక్ ...
కోల్కతాలో భూకంపం.. ప్రజల్లో భయాందోళన
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప ప్రకంపనలతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ...
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి
అన్నమయ్య జిల్లాలో విషద ఘటన చోటుచేసుకుంది. ఓబులవారిపల్లె మండలంలోని గుండాలకోన అటవీ ప్రాంతంలోని ఆలయం వద్ద ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మల్లేశ్వరాలయానికి వచ్చిన భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో ...
వైసీపీ కార్యకర్తల ఇళ్లకు ఇనుప కంచెలు.. నెల్లూరులో సంచలనం
మంచి ప్రభుత్వమని కూటమి పార్టీలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతిపక్ష వైసీపీ కార్యకర్తలకు కూటమి పార్టీల నాయకుల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ...
ఫైబర్ నెట్ రచ్చ.. ఎండీపై బదిలీ వేటు
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ వివాదం తారాస్థాయికి చేరింది. ఇటీవల ప్రెస్మీట్ పెట్టి ముగ్గురు అధికారులపై ఆరోపణలు చేసిన జీవీరెడ్డి ఫైబర్ నెట్ కార్పొరేషన్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, అధికార ...
టీడీపీకి బిగ్ షాక్.. జీవీ రెడ్డి రాజీనామా
తెలుగుదేశం పార్టీకి జీవీ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీ సభ్యత్వానికి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా జీవీ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. టీడీపీ జాతీయ అధికార ...
‘నా పదవి అడ్డుకుంది ఈ కొడుకులే..’ – అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
సొంత పార్టీలోని నేతలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెడ్ల వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని, రాహుల్ గాంధీ చెప్పినందుకే కులగణన జరిగిందని, లేకుంటే ...
అసెంబ్లీ సమావేశాలు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభకు హాజరైన వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శాసనసభలో ఆందోళన ...
ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రముప్పు.. పాక్ ఇంటెలిజెన్స్
పాకిస్తాన్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఉగ్రముప్పు పొంచి ఉందని పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే ఆరు మ్యాచ్లు జరగ్గా, ...















