
Telugu Feed
ఏలూరులో బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గురువారం తెల్లవారుజామున సోమవరప్పాడు హైవే వద్ద జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది. సిమెంటు లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ...
ఆ ఖర్చంతా విజయసాయి కుమార్తె కంపెనీ నుంచే రాబట్టాలి
శాఖపట్నం భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఆర్జడ్ (Coastal Regulation Zone) నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన గోడపై కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ...
ఏపీ సీఎం చంద్రబాబుపై హరీష్ రావు ఫైర్
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, గతంలో ప్రాజెక్టులను అడ్డుకున్న ...
సీఎం రేవంత్పై తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణ
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీరు సంచలనంగా మారింది. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన తరువాత ఆయన మాటల్లో జోరు పెరిగింది. సీఎం రేవంత్రెడ్డిపై చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ...
రైతులకు గుడ్న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతుల సంక్షేమం, పశు ఆరోగ్యం, పర్వత ప్రదేశాల అభివృద్ధి ...
వన్డే ర్యాంకింగ్స్.. రోహిత్ను వెనక్కి నెట్టిన కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా వన్డే ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. నిన్నటి సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లి ఒక స్థానం మెరుగుపరుచుకొని 4వ ర్యాంకుకు చేరుకున్నారు. అయితే, రోహిత్ ...
బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ – వైఎస్ జగన్
ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ నినాదం, ఎన్నికల తర్వాత బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీగా మారిపోయిందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం ...
Babu Surety.. From Grand Promises to Grand Deception
Y.S. Jagan Mohan Reddy, YSR Congress Party (YSRCP) President, unleashed a scathing critique of Chief Minister Chandrababu Naidu’s governance, accusing him of turning pre-election ...
పని చేస్తుందెవరో, యాక్టింగ్ చేసేదెవరో నాకు అన్నీ తెలుసు – మీనాక్షి నటరాజన్
తెలంగాణలో గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో నూతన ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతల పనితీరు నివేదికలు అందించినా, అందించకపోయినా ...
















టీడీపీ నేర్పిన “సంస్కారం” ఇదేనా?