Telugu Feed

'సత్యం, న్యాయమే గెలుస్తుంది'.. ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌రైన కేటీఆర్‌

‘సత్యం, న్యాయమే గెలుస్తుంది’.. ఏసీబీ విచార‌ణ‌కు కేటీఆర్ హాజ‌రు

ఫార్ములా ఈ-కార్ రేసు నిధుల అవ‌క‌త‌వ‌క‌ల‌పై న‌మోదైన కేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. కేటీఆర్ కోసం ఏసీబీ 30 ప్ర‌శ్న‌లు రెడీ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ విచార‌ణ ...

ఇచ్ఛాపురంలో భూకంపం.. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

ఇచ్ఛాపురంలో భూకంపం.. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇటీవ‌ల చోటుచేసుకుంటున్న భూప్ర‌కంప‌న‌లు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ప్ర‌కాశం జిల్లాలో ఇటీవ‌ల మూడుసార్లు కంపించింది. తాజాగా శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్ఛాపురం ప్రాంతం రెండుసార్లు స్వల్ప భూప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. స్థానికుల వివరాల ...

ఇస్రో స్పేస్ డాకింగ్ ప్రయోగం వాయిదా

ఇస్రో స్పేస్ డాకింగ్ ప్రయోగం వాయిదా

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేస్ డాకింగ్ ప్రయోగం (స్పేడెక్స్) మరోసారి వాయిదా పడింది. ఈ ప్రయోగం 2 ఉపగ్రహాలను భూమి కక్ష్యలో అనుసంధానించడమే లక్ష్యంగా జరగాల్సింది. కానీ, ఉపగ్రహాల కదలికలు ఊహించిన దానికంటే ...

బంగ్లా మాజీ ప్రధాని హసీనా వీసా పొడిగించిన భారత్‌

బంగ్లా మాజీ ప్రధాని హసీనా వీసా పొడిగించిన భారత్‌

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్‌ రిలీఫ్ ద‌క్కింది. భారత ప్రభుత్వం ఆమె వీసాను పొడిగించినట్లు ప్రకటించింది. 2023 ఆగస్టులో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన హసీనా అప్పటి నుంచి భారతదేశంలోనే ...

నేడు ఏసీబీ విచార‌ణ‌కు కేటీఆర్‌.. లాయ‌ర్ అనుమ‌తిలో ష‌ర‌తులు

నేడు ఏసీబీ విచార‌ణ‌కు కేటీఆర్‌.. లాయ‌ర్ అనుమ‌తిలో ష‌ర‌తులు

ఫార్ములా ఈ-కార్ రేస్‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు. ఈనెల 6వ తేదీన ఏసీబీ విచార‌ణ‌కు త‌న లీగ‌ల్ టీమ్ బ‌య‌ల్దేరిన కేటీఆర్‌ను పోలీసులు మ‌ధ్య‌లోనే ఆపి ...

తిరుపతి తొక్కిసలాట.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య

తిరుపతి తొక్కిసలాట.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య

వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం టోకెన్ల జారీలో ఘోర విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. తిరుపతిలో జ‌రిగిన తొక్కిసలాట ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల ...

శ్రీ‌వారి భక్తుల మృతిపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

శ్రీ‌వారి భక్తుల మృతిపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

వైకుంఠ ఏకాద‌శి టోకెన్ల జారీ కేంద్రం వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతిచెంద‌డంపై వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ ...

తిరుమ‌ల‌లో తొక్కిస‌లాట.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య‌

తిరుప‌తిలో తొక్కిస‌లాట.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య‌

తిరుపతిలో తీవ్ర విషాద సంఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జ‌రిగింది. రెండు వేర్వేరు చోట్ల జ‌రిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు ...

జ‌నంలోకి వ‌స్తున్నా.. - వైఎస్ జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

జ‌నంలోకి వ‌స్తున్నా.. – వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న‌ ప్ర‌క‌ట‌న‌

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ జ‌నంలోకి వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వానికి ఆరు నెల‌ల స‌మ‌యం ఇచ్చిన వైసీపీ అధినేత‌.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త ఉంద‌ని, ఇక నుంచి ప్ర‌జ‌ల ...

ఏపీలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మోదీ శంకుస్థాప‌న‌

ఏపీలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మోదీ శంకుస్థాప‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ శంకుస్థాప‌న చేశారు. రూ.2.08 ల‌క్ష‌ల కోట్ల‌తో వివిధ ప్రాజెక్టులకు వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. విశాఖ రైల్వేజోన్ ప్ర‌ధాన కార్యాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. పూడిమ‌డ‌క‌లో ...