
Telugu Feed
మోహన్ బాబు బర్త్ డే.. మనోజ్ ఎమోషనల్ ట్వీట్
టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు మంచు మనోజ్ హృదయాన్ని హత్తుకునే విధంగా ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. తండ్రితో దిగిన అనేక ఫొటోలు, సినిమాల్లోని ముఖ్యమైన ...
నాగ్పూర్ అల్లర్లు.. కీలక సూత్రధారి అరెస్ట్
నాగ్పూర్లో మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధి వివాదం నేపథ్యంలో తీవ్ర మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఒక వర్గం ఇళ్లను, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని కొందరు ముస్లింలు దాడులకు పాల్పడ్డారు. ఈ ...
సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2020లో నార్సింగి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జన్వాడ ప్రాంతంలో డ్రోన్ ఎగురవేశారనే ...
ఎలన్ మస్క్ సంస్థపై ఉగ్రదాడి?.. అమెరికాలో సంచలనం
అమెరికాలో ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారీ ఎదురుదెబ్బ తగిలింది. అగంతకులు టెస్లా షోరూమ్కి నిప్పుపెట్టడంతో పలు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలంలో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే ...
Rising Concerns Over Women and Child Safety in Andhra Pradesh: A Wake-Up Call
The safety of women and children in Andhra Pradesh has become a matter of serious concern under the present government. A shocking crime recently ...
తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను బుధవారం ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ...
ఎలక్ట్రిక్ వెహికిల్ బ్యాటరీ పేలుడు.. కుటుంబం మొత్తానికి తీవ్ర గాయాలు
పర్యావరణ పరిరక్షణ, తక్కువ ఖర్చుతో ప్రయాణం అనే నినాదంతో ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వచ్చాయి. అయితే, అవి క్రమంగా ప్రమాదకరంగా మారుతున్నాయి. లిథియం-అయాన్ బ్యాటరీలు పేలిపోవడం ఇప్పుడు ఓ ప్రధాన సమస్యగా మారింది. ...
జగన్ పర్యటనల్లో భారీగా జనం.. కూటమిలో కలవరం.. కలకలం!
తెలుగుఫీడ్ డెస్క్:మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా జనం భారీ సంఖ్యలో వచ్చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఆ జనాన్ని చూసి కూటమిలో కలకలం.. కలవరం మొదలైందా? ...















‘ఆరు గ్యారంటీలు గోవిందా’.. బడ్జెట్పై కేటీఆర్ ఫైర్
తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ. 3 లక్షల 4 వేల 965 కోట్ల బడ్జెట్ను రేవంత్ సర్కార్ ఆమోదించగా, దీనిపై బీఆర్ఎస్ ...