Telugu Feed

విజయనగరంలో పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్‌ప్రెస్

విజయనగరంలో పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్‌ప్రెస్

విజయనగరం (Vizianagaram) రైల్వే స్టేషన్‌లో బుధవారం నాగావళి ఎక్స్‌ప్రెస్ (Nagavali Express) పట్టాలు తప్పిన (Derailed) ఘటన కలకలం రేపింది. బొబ్బిలి (Bobbili) వైపు ప్రయాణిస్తుండగా రైలులోని చివరి రెండు బోగీలు వెంకటలక్ష్మీ ...

రూ.15వేల జీతానికి రూ.34 కోట్ల పన్ను.. పారిశుద్ధ్య కార్మికుడు షాక్‌

రూ.15వేల జీతానికి రూ.34 కోట్ల పన్ను.. పారిశుద్ధ్య కార్మికుడు షాక్‌

పారిశుద్ధ్య కార్మికుడి (Sanitation Worker) కి ఇన్‌కం ట్యాక్స్ (Income Tax) అధికారులు భారీ షాక్ ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా (Agra) కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు కరణ్‌కుమార్ (Karan Kumar) నెల ...

హెచ్‌సీయూ భూ వివాదం: కేంద్ర పర్యావరణ శాఖ సంచలన లేఖ

హెచ్‌సీయూ భూ వివాదం: కేంద్ర పర్యావరణ శాఖ సంచలన లేఖ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికార, విపక్షాలు పరస్పరం విమర్శల వర్షం కురిపిస్తుండగా, ఈ వ్యవహారం హైకోర్టు (High Court) లోనూ చర్చనీయాంశంగా మారింది. ...

వక్ఫ్ బిల్లు: దేశవ్యాప్తంగా ఉద్యమానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు

వక్ఫ్ బిల్లు: దేశవ్యాప్తంగా ఉద్యమం చేప‌డ‌తాం – ముస్లిం పర్సనల్ లా బోర్డు

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) బుధవారం వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ బిల్లు ముస్లిం సమాజానికి మంచిది ...

విశాఖలో త‌ల్లీకూతుళ్ల‌పై ప్రేమోన్మాది దాడి

విశాఖలో త‌ల్లీకూతుళ్ల‌పై ప్రేమోన్మాది దాడి

విశాఖ‌ప‌ట్నం (Visakhapatnam) మ‌ధుర‌వాడ‌ (Madhurawada) లో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. న్యూ పోర్ట్ (New Port) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన మరువకముందే మధురవాడలో మరో దారుణ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ...

రాస్కో సాంబ‌.. లోకేశ్ పీఏ తిరుమ‌ల ద‌ర్శ‌నాల దందా

‘రాస్కో సాంబ‌’.. లోకేశ్ పీఏ తిరుమ‌ల ద‌ర్శ‌నాల దందా

తిరుమల (Tirumala) బ్రేక్‌ దర్శనాల లెట‌ర్ల జారీలో భారీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు (CM Chandrababu) త‌న‌యుడు మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh) వ్యక్తిగత సహాయకుడు (పీఏ) సాంబశివరావు (Sambasiva ...

వివాహేత‌ర సంబంధం.. పెరుగ‌న్నంలో విషం క‌లిపి చిన్నారుల చంపిన త‌ల్లి

వివాహేత‌ర సంబంధం.. పెరుగ‌న్నంలో విషం క‌లిపి క‌న్న‌బిడ్డ‌ల‌ను చంపిన త‌ల్లి

కుటుంబ బంధాలు విచ్ఛిన్నమవుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఆమిన్‌పూర్‌ (Ameenpur) లో జరిగిన ఓ అమానుష ఘటన మనసును కలచివేస్తోంది. రజిత (Rajitha) (45) అనే మహిళ ...

మహాత్మా గాంధీ ముని మనవరాలు మృతి

మహాత్మా గాంధీ ముని మనవరాలు మృతి

భార‌త‌దేశ (India) జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) మనవరాలు (Granddaughter) నీలాంబెన్ పారిఖ్ (Nilamben Parikh) (93) మృతిచెందారు. మంగ‌ళ‌వారం రాత్రి గుజ‌రాత్ రాష్ట్రం నవ్‌సరి (Navsari) లోని త‌న నివాసంలో ...

వక్ఫ్ బిల్లు: లోక్‌సభలో హాట్ డిబేట్.. ప్రతిపక్ష వ్యూహం ఏంటి?

వక్ఫ్ బిల్లు: లోక్‌సభలో హాట్ డిబేట్.. ప్రతిపక్ష వ్యూహం ఏంటి?

ఎన్డీయే (NDA) ప్రభుత్వం నేడు చారిత్రాత్మక వక్ఫ్ బిల్లు (Waqf Bill) ను లోక్‌సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టబోతోంది. బీజేపీ కూటమి ఇప్పటికే తన సంఖ్యా బలం, వ్యూహాలతో సిద్ధంగా ఉంది. ...

ఏపీలో 44 బార్లకు ఈ-వేలం ప్రక్రియ ప్రారంభం

ఏపీలో 44 బార్లకు ఈ-వేలం ప్రక్రియ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో 44 బార్ల‌కు ఈ-వేలం (E-Auction) ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. లైసెన్స్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా కొత్త లైసెన్సుదారులకు కేటాయించేందుకు అబ్కారీ ...