Telugu Feed

వెంకటేష్‌-త్రివిక్రమ్ సినిమా: వెంకీ సరసన శ్రీనిధి శెట్టి?

వెంకటేష్‌-త్రివిక్రమ్ సినిమా: వెంకీ సరసన శ్రీనిధి శెట్టి?

వెంకటేష్‌ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కల నెరవేరబోతోంది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఘన విజయం సాధించిన వెంకటేష్‌, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ...

బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్

బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను తన సొంత కూతురైన ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ...

“రోడ్ల మీద పండేస్తాం.. కొడల్లారా”.. కోనసీమలో ప‌వ‌న్ ఫ్లెక్సీ వివాదం

“రోడ్ల మీద పండేస్తాం.. కొడల్లారా”.. కోనసీమలో ప‌వ‌న్ ఫ్లెక్సీ వివాదం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పెద్ద వివాదానికి దారితీసింది. జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఈ ...

పాకిస్తాన్ క్రికెటర్ రిటైర్మెంట్.. అభిమానులకు షాకింగ్ వార్త

పాకిస్తాన్ క్రికెటర్ రిటైర్మెంట్.. అభిమానులకు షాకింగ్ వార్త

ఆసియా కప్ 2025 ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు ఒక షాకింగ్ వార్త అందింది. పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆసిఫ్ అలీ, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ...

ప‌వ‌న్ బ‌ర్త్ డే స‌ర్‌ప్రైజ్‌.. 'ఓజీ' స్పెషల్ పోస్టర్ రిలీజ్

ప‌వ‌న్ బ‌ర్త్ డే స‌ర్‌ప్రైజ్‌.. ‘ఓజీ’ స్పెషల్ పోస్టర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ (OG) సినిమా నుంచి అభిమానులకు సర్‌ప్రైజ్ లభించింది. పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ...

దెందులూరులో వైసీపీ నేత‌పై హ‌త్యాయ‌త్నం..?

దెందులూరులో వైసీపీ నేత‌పై హ‌త్యాయ‌త్నం..? (Video)

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శ్రీరామవరం వెళ్తున్న వైసీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై టీడీపీ ...

హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావుకు ఊరట

హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావుకు ఊరట

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులకు తెలంగాణ హైకోర్టులో మధ్యంతర ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా వారిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ...

తెలంగాణలో సీబీఐకి రీ ఎంట్రీ

తెలంగాణలో సీబీఐ రీ ఎంట్రీ!!

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీబీఐకి రాష్ట్రంలోకి నో ...

వైఎస్సార్ వ‌ర్ధంతి.. జ‌గ‌న్ భావోద్వేగ నివాళి

వైఎస్సార్ వ‌ర్ధంతి.. జ‌గ‌న్ భావోద్వేగ నివాళి

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, దివంగ‌త డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి ఇడుపుల‌పాయ‌లో జ‌రిగింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపుల‌పాయ‌లోని ...

భారీ వర్షం.. 20 కి.మీ ట్రాఫిక్ జామ్, వాహనదారులు బెంబేలు

భారీ వర్షం.. 20 కి.మీ ట్రాఫిక్ జామ్, వాహనదారులు బెంబేలు

సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం వాహనదారులను అతలాకుతలం చేసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన కుండపోత రహదారులను చెరువులను తలపించేలా మార్చింది. సరిగ్గా ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరే సమయానికే భారీగా ...