
Telugu Feed
అసెంబ్లీకి కేసీఆర్.. భారీ బందోబస్తు
సుదీర్ఘ విరామం అనంతరం బీఆర్ఎస్(BRS) పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కే. చంద్రశేఖర్రావు (కేసీఆర్) తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్న నేపథ్యంలో శాసనసభ పరిసరాల్లో పోలీసులు భారీ ...
‘ఆవకాయ్ అమరావతి’ ఈవెంట్కి బిగ్ షాక్
విజయవాడ (Vijayawada) పున్నమిఘాట్లో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు టూరిజం శాఖ (Tourism Department) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఆవకాయ్ అమరావతి’ (Aavakaay Amaravati) కార్యక్రమానికి బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వం ...
Capital Farmers left to die Chandrababu’s Amaravati politics pushes farmers into crisis
The crisis in Amaravati has reached a tragic and dangerous point. The uncertainty created by Chandrababu Naidu in the name of the capital has ...
“మళ్లీ చంపడానికి వచ్చారా?”.. మంత్రి పెమ్మసానికి నిరసన సెగ (Video)
అమరావతి (Amaravati) రైతుల (Farmers) నుంచి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar), టీడీపీ(TDP) ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ (Tenali Sravan Kumar)లకు నిరసన సెగ ఎదురైంది. మందడం గ్రామంలో రాజధాని ...
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. 23 మందిపై ఛార్జిషీట్
‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (RTC Cross Roads) లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ...
దుర్గమ్మ గుడికి పవర్ కట్.. APCPDCL భారీ షాక్
విజయవాడ (Vijayawada)లోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయానికి (Kanaka Durga Temple) ఏపీసీపీడీసీఎల్ (APCPDCL) భారీ షాక్ ఇచ్చింది. విద్యుత్ బిల్లుల బకాయిల (Electricity Bill Dues) పేరుతో దుర్గగుడికి విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ...
విశాఖ స్టీల్ ప్లాంట్.. తెలంగాణ కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakhapatnam Steel Plant)పై ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) కన్నుపడిందని, ఆంధ్రుల ఆస్తిని ప్రైవేట్కు కట్టబెట్టాలనే కుట్ర మొదలైందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ...
టీటీడీలో ‘50 కేజీల బంగారం మాయం’.. సాధ్యమా..? వాస్తవాలిలా..!!
తిరుమలలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం (Sri Govindaraja Swamy Temple, Tirumala)లో 50 కేజీల బంగారం (50 kilograms of Gold) మాయమైందన్న ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీశాయి. ...















జర్నలిస్టులపై డిప్యూటీ స్పీకర్ బూతు వ్యాఖ్యలు
ఇటీవల తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకుల మాటలు మితిమీరుతున్నాయనే విమర్శలు తాజా ఘటనలు బలం చేకూర్చుతున్నాయి. ఒకవైపు ఐఏఎస్ అధికారులను కించపరిచే వ్యాఖ్యలు, మరోవైపు జర్నలిస్టులపై బూతు పదజాలంతో మాట్లాడడం ...