పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ను హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నేతలైన బొండా ఉమా మహేశ్వరరావు, బుద్ధా వెంకన్నపై దాడి చేయడం. ఆ సమయంలో కారు అద్దాలు బద్దలు కొట్టి, వీరిపై నేరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ మార్పు తర్వాత తురకా కిశోర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. టీడీపీ నేతల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు, అతడు హైదరాబాద్లో ఉన్నట్లు తెలిసి, పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
News Wire
-
01
దేవరపల్లిలో వైఎస్ జగన్..
పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు దేవరపల్లికి మాజీ సీఎం. కాసేపట్లో పొగాకు కేంద్రం సందర్శన. పొగాకు రైతులతో మాట్లాడనున్న జగన్
-
02
ఉదయనిధి స్టాలిన్కు బెయిల్
తంజావూరు కేసులో బెయిల్ మంజూరు చేసిన మద్రాస్ హైకోర్టు. విచారణ తర్వాత ఉదయనిధిని విడుదల చేయాలి అని ఆదేశాలు
-
03
టీ-ఫైబర్పై సమీక్ష
సచివాలయంలో 'టీ-ఫైబర్'పై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష. హాజరైన సీఎస్ సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్
-
04
ఉదయ నిధి స్టాలిన్ అరెస్ట్
చెన్నైలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. సీఎం విజయ్, నటి త్రిషపై డబుల్ మీనింగ్ కామెంట్స్ చేశారని కేసు
-
05
ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం
కారంపూడి ఎస్ఐ వేధిస్తున్నాడని, పీఎస్కు పిలిచి తన భర్తను చిత్రహింసలు పెడుతున్నాడని గాదేవారిపల్లెకు మహిళ ఆత్మహత్యాయత్నం
-
06
బీజేపీ కంచుకోటలో పీకే గెలుపు
బిహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ప్రశాంత్ కిషోర్ విజయం. 30 ఏళ్లుగా గెలుస్తూ వస్తున్న కమలం పార్టీ
-
07
నైటీ చించింది టీడీపీ నాయకుడే..
వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, కార్యకర్తలు చించారని అసత్య ప్రచారం. టీడీపీ నాయకుడు నాగరాజు తన భార్య నైటీ చించిన వీడియో వైరల్
-
08
ఉరవకొండలో ఉద్రిక్తత
మంత్రి పయ్యావుల కేశవ్ అరాచకాలపై ఆందోళనకు పిలుపు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. పోలీసులతో వైసీపీ శ్రేణుల వాగ్వాదం
-
09
వైభవంగా లష్కర్ బోనాలు
హైదరాబాద్లో లష్కర్ బోనాల పండుగ వైభవం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పిస్తున్న భక్తులు
-
10
శ్రీవారి సేవలో హార్దిక్ పాండ్యా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యా. మహికా శర్మతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్న పాండ్యా








