ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ (YCP) అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు కీలక మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి (Tadepalli) లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. ఇటీవలి రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర రాజకీయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమావేశం నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
News Wire
-
01
ఏపీ అప్పు రూ. 3లక్షల కోట్లు
ఇవాళ మరో రూ. 6,500 కోట్లు అప్పు తెచ్చిన సర్కార్.వారం క్రితం రూ. 4వేల కోట్లు అప్పు చేసిన సర్కార్
-
02
సీఆర్ డీఏ సమావేశం
చంద్రబాబు అధ్యక్షతన సీఆర్ డీఏ సమావేశం. రాజధాని నిర్మాణాలు, భూ సమీకరణపై చర్చ..
-
03
కొయ్యలగూడెంలో టీడీపీ నేతల గూండాయిజం
రవితేజ అనే యువకుడిపై బీరుసీసాలతో దాడి. పోలవరం టీడీపీ ప్రచార కార్యదర్శి మదన్ ఆధ్వర్యంలో దాడి. ఆసుపత్రికి తరలింపు
-
04
టిడిపి కార్యాలయానికి భూమి కేటాయింపు
బాపట్లలో 2 ఎకరాల భూమిని 33 సంవత్సరాలకి ఎకరానికి రూ.1000/- చొప్పున అద్దెకు కేటాయింపు
-
05
విశాఖ లో డ్రగ్స్ కలకలం.
ఎంవీపీ సెక్టర్ 11లో డ్రగ్స్ పట్టివేత. 4.5 గ్రామూల MDMA , 5.5 కిలోల గంజాయి స్వాధీనం
-
06
మంత్రి లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు
విశాఖ AISF, AIYF నేతలపై పెట్టిన కేసులు ఎత్తేయాలని డిమాండ్. గుంటూరులో భారీ ర్యాలీ
-
07
అన్నమయ్య జిల్లా విభజనపై వైసీపీ ఆందోళన..
జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మార్చడంపై నిరసన.రాయచోటిలో పెద్దఎత్తున ర్యాలీలు చేస్తున్న వైయస్ఆర్సీపీ
-
08
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం
20 ఏళ్ల తర్వాత ఏకమవుతున్న ఠాక్రే సోదరులు. మీడియా సమావేశం నిర్వహించిన రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే
-
09
కుర్చీలతో కొట్టుకున్న జనసేన నేతలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన నేపథ్యంలో వివాదం . ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి ఆవరణలో కొట్లాట
-
10
వైయస్ జగన్ ఇడుపులపాయ పర్యటన రద్దు
జ్వరం కారణంగా సెమీక్రిస్మస్ వేడుకలకు దూరం. పులివెందుల నివాసంలోనే జగన్ గారు విశ్రాంతి.








