బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణకు భారీ వర్ష సూచన ఉంది. ఈ అల్పపీడనం సెప్టెంబర్ 27 నాటికి వాయుగుండంగా బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షంతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
News Wire
-
01
రాత్రికి రాత్రే ఇంకిపోయిన సముద్రం
రాత్రికి రాత్రే ఇంకిపోయిన సముద్రంఅర్జెంటీనాలో 23కి.మీ వెనక్కి వెళ్లిన సముద్రం. నీళ్లు మొత్తం ఖాళీ కావడంతో బయటపడ్డ అడుగున ఉన్న రాతి నిర్మాణం. వీడియోలు వైరల్.
-
02
టాలీవుడ్ ప్రముఖులకు బిగ్షాక్
సినీ, స్పోర్ట్స్ ప్రముఖులకు SIR నోటీసులు జారీ. మహేశ్బాబు, రాజమౌళి, సమంతతో పాటు నమ్రత, వెంకటేశ్, విజయ్ దేవరకొండకు నోటీసులు
-
03
టెకీలకు ట్రంప్ బిగ్షాక్
వీసా గ్రేస్ పీరియడ్ ఎత్తేయబోతున్న ట్రంప్. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగిస్తారని చర్చ. జాబ్ పోయిన వెంటనే అమెరికా వీడాలని ఆదేశం
-
04
గణేష్ మండప ఏర్పాటులో అపశృతి
విశాఖలో వినాయక మండపం ఏర్పాట్ల సమయంలో పందిరి పైనుంచి పడి ఒకరు మృతి. 58వ వార్డు పిలకవానిపాలెంలో ఘటన
-
05
నల్లమల్ల పులి.. ఆంధ్రా పిల్లి
కళ్ల ముందు నీళ్లు పారుతున్నా.. రేవంత్ రెడ్డి మోటార్లు ఎత్తకుండా ఆంధ్రప్రదేశ్కు నీళ్లు తరలిస్తున్నాడని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపణ.
-
06
కంటతడి పెట్టుకున్న బొత్స
గవిరిడిలో నిర్వహించిన భేటీలో భావోద్వేగానికి గురైన బొత్స. నాయకులు, కార్యకర్తల భేటీలో కంటతడి పెట్టుకున్న బొత్స సత్యనారాయణ
-
07
ఆసియా కప్లో భారత్-బంగ్లాదేశ్ సెమీఫైనల్
మహిళల ఆసియా కప్ సెమీఫైనల్లో భారత్-బంగ్లాదేశ్ ఢీ. హర్మన్ప్రీత్ సేన ఫేవరెట్గా బరిలోకి. భారత్కు గట్టి పోటీ ఇవ్వాలని బంగ్లాదేశ్ లక్ష్యం.
-
08
దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక
పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉరుములు, బలమైన గాలులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక.
-
09
డాలర్తో రూపాయి మరింత బలహీనం
చమురు ధరల పెరుగుదల, డాలర్కు డిమాండ్ కారణంగా రూపాయి 95.30 వద్దకు పడిపోయింది. RBI జోక్యం ఉన్నప్పటికీ ఒత్తిడి కొనసాగుతోంది
-
10
ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు
ఈ నెల 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు. భారత్ అధ్యక్షతన భారత్ జరిగే ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల నేతలు హాజరుకానున్నారు.








