YSR Congress

నేడు ప‌ది రెట్ల అభిమానంతో వ‌చ్చారు.. - టీడీపీ దాడిపై అంబ‌టి చిన్న‌కుమార్తె సంచ‌ల‌న వీడియో

నేడు ప‌ది రెట్ల అభిమానంతో వ‌చ్చారు.. – టీడీపీ దాడిపై అంబ‌టి చిన్న‌కుమార్తె సంచ‌ల‌న వీడియో

టీడీపీ నేతల దాడులపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చిన్న కుమార్తె అంబటి శ్రీజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన ఆమె, తమ కుటుంబం ఎదుర్కొన్న ...

తాడిప‌త్రిలో హైటెన్ష‌న్‌.. పెద్దిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు

తాడిప‌త్రిలో హైటెన్ష‌న్‌.. పెద్దిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ (Medical Colleges)ల ప్రైవేటీకరణ (Privatization) నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ (YSRCP) రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తోంది. ఈ నేప‌థ్యంలో తాడిపత్రి (Tadipatri)లో వైసీపీ నేతల ర్యాలీ ...

చంద్రబాబు మోసాల‌కు శ‌త‌కోటి ఉదాహ‌ర‌ణ‌లు.. - వైఎస్‌ జగన్ కీల‌క వ్యాఖ్య‌లు

చంద్రబాబు మోసాల‌కు శ‌త‌కోటి ఉదాహ‌ర‌ణ‌లు.. – వైఎస్‌ జగన్ కీల‌క వ్యాఖ్య‌లు

మోంథా (Montha) తుఫాన్ (Cyclone) కారణంగా తీవ్ర నష్టం చవిచూసిన పంటలను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  (Y. S. Jagan Mohan Reddy) ప్రత్యక్షంగా పరిశీలించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ...

క‌ల్తీ మ‌ద్యం కేసు.. ఐవీఆర్ఎస్ కాల్స్‌తో ప్ర‌చారం

క‌ల్తీ మ‌ద్యం కేసు.. ఐవీఆర్ఎస్ కాల్స్‌తో ప్ర‌చారం!!

క‌ల్తీ మ‌ద్యం (Fake Liquor) కేసులో ఆంధ్ర‌రాష్ట్రం (Andhra State)లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఈ కేసులో ఆధారాలతో దొరికిపోయిన అధికార పార్టీ.. ఆ మ‌చ్చ‌ను ప్ర‌తిప‌క్ష వైసీపీపై వేసేందుకు శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు ...

చంద్రబాబు విధ్వంసం.. పురంధేశ్వరికి కనబడలేదా? - మాజీమంత్రి ప్ర‌శ్న‌

చంద్రబాబు విధ్వంసం.. పురంధేశ్వరికి కనబడలేదా? – మాజీమంత్రి ప్ర‌శ్న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ చంద్రబాబు నాయుడు కోసం మాత్రమే పనిచేస్తుంద‌ని ఆరోపిస్తూ వైసీపీ నేత‌, మాజీ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ...

జమిలి ఎన్నికల బిల్లు.. రాజ్యాంగ సవరణపై దేశవ్యాప్తంగా చ‌ర్చ‌

జమిలి ఎన్నికల బిల్లు.. రాజ్యాంగ సవరణపై దేశవ్యాప్తంగా చ‌ర్చ‌

న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం, దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ...

సాగునీటి సంఘాల ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ

సాగునీటి సంఘాల ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ

రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్ ఆదేశాల మేరకు, కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా బహిష్కరణకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ ...