YS Jagan

క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ...

నాలుగు రోజులు పులివెందుల‌లో జ‌గ‌న్‌.. షెడ్యూల్ ఇదే

నాలుగు రోజులు పులివెందుల‌లో జ‌గ‌న్‌.. షెడ్యూల్ ఇదే

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రేప‌టి నుంచి నాలుగు రోజుల పాటు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందులలో పర్యటించ‌నున్నారు. పులివెందుల‌లో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న‌లో స‌మావేశాలు, ప్ర‌జాద‌ర్భార్‌, క్రిస్మ‌స్ వేడుక‌ల‌తో ...

'మీ ప్రేమకు రుణపడి ఉంటా..' - వైఎస్ జ‌గ‌న్ ఎమోష‌న‌ల్ ట్వీట్

‘మీ ప్రేమకు రుణపడి ఉంటా..’ – వైఎస్ జ‌గ‌న్ ఎమోష‌న‌ల్ ట్వీట్

వైసీపీ అధినేత‌, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా విదేశాల్లో ఉన్న ఆయ‌న అభిమానులు ఘ‌నంగా సంబ‌రాలు జ‌రుపుకున్నారు. అభిమాన నేత‌కు ...

ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునే స్వ‌భావం జ‌గ‌న్‌కే సొంతం.. - స‌జ్జ‌ల‌

ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునే స్వ‌భావం జ‌గ‌న్‌కే సొంతం.. – స‌జ్జ‌ల‌

గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా ప్ర‌జాసేవే ల‌క్ష్యంగా రాజ‌కీయాలు చేస్తున్న అరుదైన నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అని, రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవడం ఆయనకు అత్యంత ప్రాధాన్యత అని వైసీపీ ...

జగన్ పుట్టిన రోజు.. ఎక్స్‌ టాప్‌ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్

జగన్ పుట్టిన రోజు.. ఎక్స్‌ టాప్‌ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌ హోరెత్తాయి. రెండ్రోజులుగా జ‌గ‌న్ అభిమానులు “అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే జగనన్న” అంటూ సందడి చేయగా, ఈరోజు ...

చంద్ర‌బాబు 'విజ‌న్ 2047'పై వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు ‘విజ‌న్ 2047’పై వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న మోసాలు, కుంభకోణాలను వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆక్షేపించారు. “చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నమ్మినట్లే. ఆయన ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియా వంటి అవినీతి కుంభకోణాలకు ...

కుప్పంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల వీరంగం.. జ‌గ‌న్ పేరున్న శిలాఫ‌ల‌కం ధ్వంసం

కుప్పంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల దాష్టీకం.. జ‌గ‌న్ పేరున్న శిలాఫ‌ల‌కం ధ్వంసం

చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన తాజా సంఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్ష వైసీపీ తీవ్రంగా మండిప‌డుతోంది. సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు వీరంగం సృష్టించారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ...

'జ‌గ‌న్‌కు చేసింది చెప్పుకోవ‌డం చేత‌కాడం లా'.. క‌డ‌ప‌లో ఫ్లెక్సీ క‌ల‌క‌లం

‘జ‌గ‌న్‌కు చేసింది చెప్పుకోవ‌డం చేత‌కాడం లా’.. క‌డ‌ప‌లో ఫ్లెక్సీ క‌ల‌క‌లం

క‌డ‌ప‌లో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గురించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. "జ‌గ‌న్‌కు చేసింది చెప్పుకోవ‌డం చేత‌కాడం లా" అంటూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటైంది. 2018-19లో ...

నేడు కర్నూలులో జగన్ పర్యటన

నేడు కర్నూలులో జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, YCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలులో ప‌ర్య‌టించ‌నున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు కర్నూలుకు చేరుకుంటారు. క‌ర్నూలులో జీఆర్‌సీ క‌న్వెన్ష‌న్ ...

ఆ మ‌హ‌నీయుల‌కు వైఎస్ జ‌గ‌న్‌ నివాళి

ఆ మ‌హ‌నీయుల‌కు వైఎస్ జ‌గ‌న్‌ నివాళి

సర్దార్ వల్లభాయ్ పటేల్, అమ‌ర‌జీవి పొట్టి శ్రీ‌రాములు వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వారికి నివాళులు అర్పించారు. దేశం యొక్క ఏకత్వం, సామాజిక సంస్కరణల పరంగా సర్దార్ వల్లభాయ్ ...