YS Jagan

లండన్‌ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన‌ వైఎస్ జగన్‌

లండన్‌ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన‌ వైఎస్ జగన్‌

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లండన్‌ పర్యటనకు బయల్దేరివెళ్లారు. తన రెండో కుమార్తె వర్షారెడ్డి పట్టా ప్రదానోత్సవానికి జగన్‌ దంపతులు హాజరుకానున్నారు. జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి ప్రపంచప్రఖ్యాత కింగ్స్‌ ...

వారిపై చ‌ర్య‌లు తీసుకొని దేవుడిపై మీ భ‌క్తిని చాటండి.. - వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

వారిపై చ‌ర్య‌లు తీసుకొని దేవుడిపై మీ భ‌క్తిని చాటండి.. – వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం టోకెన్ల విష‌యంలో తిరుమలలో జ‌రిగిన తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన ఛైర్మన్, ఈవో, జేఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ ...

అభిషేక్ పార్థివ‌దేహానికి నివాళుల‌ర్పించిన‌ వైఎస్ జ‌గ‌న్

అభిషేక్ పార్థివ‌దేహానికి నివాళుల‌ర్పించిన‌ వైఎస్ జ‌గ‌న్

వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి పార్థివదేహానికి ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్‌ జగన్ దంప‌తులు నివాళుల‌ర్పించారు. డాక్టర్‌ అభిషేక్‌ రెడ్డి గత కొద్దిరోజులుగా ...

వైఎస్ కుటుంబంలో విషాదం.. అభిషేక్ రెడ్డి మృతి

వైఎస్ కుటుంబంలో విషాదం.. అభిషేక్ రెడ్డి మృతి

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైఎస్ జగన్ బంధువు, వైసీపీ నేత వైఎస్ అభిషేక్ రెడ్డి గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స ...

అటు ప‌వ‌న్‌.. ఇటు జ‌గ‌న్ - తిరుమ‌ల‌లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌

అటు ప‌వ‌న్‌.. ఇటు జ‌గ‌న్ – తిరుమ‌ల‌లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌

తిరుప‌తిలో ప‌ద్మావ‌తి ఆస్ప‌త్రి వ‌ద్ద ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డిన వారిని ప‌రామ‌ర్శించేందుకు నిన్న రాజ‌కీయ నేత‌లంతా ఒక‌రి త‌రువాత మ‌రొక‌రు తిరుప‌తికి చేరుకున్నారు. ఉద‌యం టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న ...

తొక్కిస‌లాట‌కు బాబు స‌హా వారంతా బాధ్యులే.. – జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

తొక్కిస‌లాట‌కు బాబు స‌హా వారంతా బాధ్యులే.. – జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

కూట‌మి ప్ర‌భుత్వం తిరుమల ప్రతిష్ట‌ను దిగజార్చేలా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని, దేవుడంటే భ‌యం, భ‌క్తి లేని చంద్ర‌బాబు.. స్వామివారి లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారం చేయించాడ‌ని, ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌తో భక్తుల ప్రాణాలకే ప్రమాదం కలిగే సంఘటనలు ...

పోలీసుల తీరుపై జ‌గ‌న్ అస‌హ‌నం.. కారు దిగి రోడ్డుపై న‌డుచుకుంటూ..

పోలీసుల తీరుపై జ‌గ‌న్ అస‌హ‌నం.. కారు దిగి రోడ్డుపై న‌డుచుకుంటూ..

శ్రీ‌వారి ద‌ర్శనం కోసం వ‌చ్చి తొక్కిస‌లాట‌లో మృతిచెందిన భ‌క్తుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు తిరుప‌తికి చేరుకున్న వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు పోలీసులు తీవ్ర ఆటంకం సృష్టించారు. తిరుప‌తి చేరుకున్న జ‌గ‌న్.. ...

కాసేప‌ట్లో తిరుప‌తికి వైఎస్ జ‌గ‌న్‌.. బాధితులకు పరామర్శ

కాసేప‌ట్లో తిరుప‌తికి వైఎస్ జ‌గ‌న్‌.. బాధితులకు పరామర్శ

తిరుపతిలో వైకుంఠ ఏకాద‌శి టోకెన్ల కార‌ణంగా జ‌రిగిన‌ తొక్కిసలాట ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పరామర్శించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 ...

శ్రీ‌వారి భక్తుల మృతిపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

శ్రీ‌వారి భక్తుల మృతిపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

వైకుంఠ ఏకాద‌శి టోకెన్ల జారీ కేంద్రం వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతిచెంద‌డంపై వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ ...

కార్య‌క‌ర్త‌ను గొప్ప‌గా చూసుకుంటా.. - వైఎస్ జగన్ కీల‌క హామీ

కార్య‌క‌ర్త‌ను గొప్ప‌గా చూసుకుంటా.. – వైఎస్ జగన్ కీల‌క హామీ

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తల కోసం కీలక హామీ ఇచ్చారు. తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలతో బుధ‌వారం వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఉమ్మ‌డి నెల్లూరు ...