Women Safety
జీడి తోటలో యువతి అనుమానాస్పద మృతి
విజయనగరం (Vizianagaram) జిల్లా సాలూరు (Salur) మండలంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.., కందులపథం పంచాయతీ చిన్నవలస (Chinnavalasa) గ్రామానికి ...
Hyderabad MMTS Train Assault: Woman Jumps to Escape, Suspect Arrested.
In a shocking incident, a woman traveling on an MMTS train on 22nd March from Secunderabad to Medchal jumped out of the moving train ...
ఎంఎంటీఎస్లో లైంగిక దాడి యత్నం.. నిందితుడు గుర్తింపు
హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడి యత్నం కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలికి ...
ఎంఎంటీఎస్ ఘటనపై బీఆర్ఎస్ సీరియస్.. షీ టీమ్స్పై సబితా ఇంద్రారెడ్డి ప్రశ్న
మహిళల భద్రతపై మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ ఎంఎంటీఎస్ ట్రైన్లో ఓ మహిళపై జరిగిన అత్యాచారయత్న ఘటనపై స్పందించిన ఆమె, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా ...
సినీ ఇండస్ట్రీపై మహిళా కమిషన్ సీరియస్
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సినీ పరిశ్రమకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల కొన్ని సినిమా పాటల్లో అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్, మహిళలను కించపరిచే విధమైన చిత్రీకరణపై ఫిర్యాదులు అందాయని కమిషన్ ...
Rising Concerns Over Women and Child Safety in Andhra Pradesh: A Wake-Up Call
The safety of women and children in Andhra Pradesh has become a matter of serious concern under the present government. A shocking crime recently ...
ఏపీలో అమానుషం.. బాలికపై గ్యాంగ్ రేప్, 8 మంది అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా జరిగిన అమానుష ఘటన ఆడబిడ్డల తల్లిదండ్రుల్లో భయాందోళనలకు గురిచేస్తోంది. కృష్ణా జిల్లా వీరపనేనిగూడెంలో దారుణ ఘటన వెలుగుచూసింది. బాలికను మూడు రోజులు ...
ప్రిన్సిపల్ చేష్టలకు బెదిరిపోయిన అమ్మాయిలు (వీడియో)
కాలేజీ ప్రిన్సిపల్ స్టూడెంట్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు శ్రీసత్యసాయి జిల్లాలో కలకలం రేపింది. హోలీ పండుగ రోజున డిగ్రీ చదువుతున్న అమ్మాయిలను ఎత్తుకొని బురదలో పడేసిన ఘటన తల్లిదండ్రులతో పాటు వీడియో ...
మహిళలపై దాడుల్లో ఏపీ నంబర్ వన్.. – షర్మిల
ఆంధ్రప్రదేశ్లో మహిళలపై దాడుల సంఖ్య పెరుగుతోందని, ఈ విషయంలో రాష్ట్రం నెంబర్ వన్గా నిలుస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మహిళలకు ...
కేంద్రమంత్రి కుమార్తెకు లైంగిక వేధింపులు.. మహాశివరాత్రి జాతరలో ఘటన
దేశంలో మహిళలపై వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో కేంద్ర యువజన వ్యవహారాల సహాయ మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకి వేధింపులు ఎదురైన ఘటన కలకలం రేపుతోంది. మహాశివరాత్రి సందర్భంగా జల్గావ్ జిల్లా ...















