Vizianagaram woman death

ఏపీలో కొత్త పురుగు వ్యాధి.. స్క్రబ్ టైఫస్‌తో మ‌హిళ మృతి

ఏపీలో కొత్త పురుగు వ్యాధి.. చికిత్స పొందుతూ మ‌హిళ మృతి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)‌లో కొత్త పురుగు వ్యాధి క‌ల‌క‌లం సృష్టిస్తోంది. స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. పురుగు కాటు (Insect Bite) ద్వారా ...