Tirupati

క్ష‌మాప‌ణ చెబితే ప్రాణం తిరిగొస్తుందా..? - ప‌వ‌న్‌కు బీఆర్ నాయుడు కౌంట‌ర్

క్ష‌మాప‌ణ వ్యాఖ్య‌లు.. ప‌వ‌న్‌కు టీటీడీ చైర్మ‌న్ కౌంట‌ర్‌

తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఆరుగురు భ‌క్తులు ప్రాణాలు కోల్పోగా, ప‌దుల సంఖ్య‌లో భ‌క్తులు గాయ‌ప‌డి ప‌ద్మావ‌తి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘ‌ట‌న‌కు టీటీడీ, పోలీస్‌ అధికారుల నిర్ల‌క్ష్యమే కార‌ణ‌మ‌ని సీఎం ...

అటు ప‌వ‌న్‌.. ఇటు జ‌గ‌న్ - తిరుమ‌ల‌లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌

అటు ప‌వ‌న్‌.. ఇటు జ‌గ‌న్ – తిరుమ‌ల‌లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌

తిరుప‌తిలో ప‌ద్మావ‌తి ఆస్ప‌త్రి వ‌ద్ద ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డిన వారిని ప‌రామ‌ర్శించేందుకు నిన్న రాజ‌కీయ నేత‌లంతా ఒక‌రి త‌రువాత మ‌రొక‌రు తిరుప‌తికి చేరుకున్నారు. ఉద‌యం టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న ...

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. డీఎస్పీ ర‌మ‌ణ‌పై వేటు - సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. డీఎస్పీ ర‌మ‌ణ‌పై వేటు – సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

తిరుపతిలో తొక్కిసలాట బాధితుల‌ను ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రామ‌ర్శించారు. అమ‌రావ‌తి నుంచి తిరుప‌తి చేరుకున్న చంద్ర‌బాబు ముందుగా తొక్కిస‌లాట ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించారు. ఘ‌ట‌న ఎలా జ‌రిగింద‌ని టీటీడీ చైర్మ‌న్‌, ...

తొక్కిస‌లాట పాపం ఈ ఐదుగురిదేనా..?

తొక్కిస‌లాట పాపం ఈ ఐదుగురిదేనా..?

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చిన భ‌క్తులు దుర్మ‌ర‌ణం చెంద‌డం దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా శ్రీ‌వారిని ద‌ర్శించుకుంటే అంతా మంచే జ‌రుగుతుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ...

కాసేప‌ట్లో తిరుప‌తికి వైఎస్ జ‌గ‌న్‌.. బాధితులకు పరామర్శ

కాసేప‌ట్లో తిరుప‌తికి వైఎస్ జ‌గ‌న్‌.. బాధితులకు పరామర్శ

తిరుపతిలో వైకుంఠ ఏకాద‌శి టోకెన్ల కార‌ణంగా జ‌రిగిన‌ తొక్కిసలాట ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పరామర్శించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 ...

తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువైన తిరుపతి న‌గ‌రంలో జ‌రిగిన ఘోర దుర్ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము స్పందించారు. వైకుంఠ ద‌ర్శ‌న టోకెన్ల‌ జారీ కేంద్రాల వద్ద జ‌రిగిన తొక్కిసలాట ఘటనపై ఆమె విచారం ...

మృతుల కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వ ప‌రిహారం.. ఎంతంటే

మృతుల కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వ ప‌రిహారం.. ఎంతంటే

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోర తొక్కిసలాట జరిగి భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం ...

తిరుపతి తొక్కిసలాట.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య

తిరుపతి తొక్కిసలాట.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య

వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం టోకెన్ల జారీలో ఘోర విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. తిరుపతిలో జ‌రిగిన తొక్కిసలాట ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల ...

తిరుప‌తిలో దారుణం.. రూ.15 వంద‌ల‌ కోసం హ‌త్య‌

తిరుప‌తిలో దారుణం.. రూ.15 వంద‌ల‌ కోసం హ‌త్య‌

తిరుప‌తి న‌గ‌రంలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కేవ‌లం రూ.15 వంద‌ల కోసం ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ ఒక అమాయ‌కుడి ప్రాణాన్ని తీసింది. తిరుప‌తిలోని ఇందిరా ప్రియ‌ద‌ర్శిని కూర‌గాయ‌ల మార్కెట్‌లో జ‌రిగిన ...

టోకెన్ల కోసం శ్రీవారిమెట్టు వద్ద భక్తుల ఆందోళన

టోకెన్ల కోసం శ్రీవారిమెట్టు వద్ద భక్తుల ఆందోళన

తిరుపతి శ్రీవారిమెట్టు వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. టైమ్‌ స్లాట్ దర్శనం టోకెన్లు అందించాలంటూ టీటీడీ అధికారులపై ఒత్తిడి పెంచారు. రోజుకు కేవలం 3,000 టోకెన్లను మాత్రమే జారీ చేస్తున్నారని, అయితే ఈ ...