Tirumala Reddy

మ‌నిషి ప్రాణం విలువ రూ.3.5 ల‌క్ష‌లు.. తిరుపతి జిల్లాలో కూటమి నేతల సెటిల్‌మెంట్‌!

మ‌నిషి ప్రాణం విలువ రూ.3.5 ల‌క్ష‌లు.. తిరుపతి జిల్లాలో ‘కూటమి’ సెటిల్‌మెంట్‌!

తిరుపతి (Tirupati) జిల్లాలో పోలీసుల కస్టోడియల్ టార్చర్ (Police Custodial Torture) కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య (Suicide) చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. పోలీసులు కొట్ట‌డం వ‌ల్లే ...