Telangana News

ప్ర‌జ‌ల ప్రాణాల‌కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? - కేటీఆర్ ఫైర్‌

ప్ర‌జ‌ల ప్రాణాల‌కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? – కేటీఆర్ ఫైర్‌

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది గల్లంతైన విషాద పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. BRS వర్కింగ్ ...

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు మృతి

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మాసబ్ ట్యాంక్ శాంతినగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు అర్నవ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. అత్యవసరంగా నీలోఫర్ ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ శ‌నివారం తుది ...

చంద్రబాబును త‌న్ని త‌రిమేశాం.. - జగదీష్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చంద్రబాబును త‌న్ని త‌రిమేశాం.. – జగదీష్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గుంట‌కండ్ల జ‌గ‌దీష్‌రెడ్డి ఏపీ సీఎం చంద్ర‌బాబుపై సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న గత తొమ్మిదిన్నరేళ్లుగా చంద్రబాబును తెలంగాణలోకి అడుగు పెట్టనివ్వలేదని, ...

చాక్లెట్ ఆశ చూపించి.. చిన్నారిపై అఘాయిత్యం

చాక్లెట్ ఆశ చూపించి.. చిన్నారిపై అఘాయిత్యం

సంగారెడ్డి జిల్లా ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్ కొనిస్తామని నమ్మించి ...

హైడ్రా విధుల్లో డీఆర్‌ఎఫ్ కీలకం - రంగనాథ్

హైడ్రా విధుల్లో డీఆర్‌ఎఫ్ కీలకం – రంగనాథ్

హైదరాబాద్‌లో హైడ్రా నిర్వహించే సేవలలో డీఆర్‌ఎఫ్ (DRF) బృందాల పాత్ర మరింత కీల‌కం అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అంచనాలను తీర్చే విధంగా హైడ్రా కార్యకలాపాలు ...

రూల్స్ బ్రేక్ చేస్తే బ్లాక్‌లిస్టే.. మంత్రి సీతక్క హెచ్చ‌రిక‌

రూల్స్ బ్రేక్ చేస్తే బ్లాక్‌లిస్టే.. మంత్రి సీతక్క హెచ్చ‌రిక‌

అంగన్వాడీలకు సరఫరా అవుతున్న సరుకుల నాణ్యతపై మంత్రి సీత‌క్క ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. స‌రుకుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా ...

శివాజీ జయంతి ఉత్సవాల్లో విషాదం.. 13 మందికి షాక్, యువకుడు మృతి

శివాజీ జయంతి ఉత్సవాల్లో విషాదం.. 13 మందికి షాక్, యువకుడు మృతి

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బపూర్ గ్రామంలో శివాజీ జయంతి ఉత్సవాలు విషాదకరంగా మారాయి. జెండా ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా 13 మంది ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో లింగ ...

కాంగ్రెస్ హనీమూన్ పిరియ‌డ్ అయిపోయింది.. - కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ హనీమూన్ పిరియ‌డ్ అయిపోయింది.. – కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందిస్తామని మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసం చేసిన కాంగ్రెస్‌ హనీమూన్ పిరియ‌డ్ ...

అర్చకుడు రంగరాజన్‌పై దాడి దుర్మార్గం.. - కేటీఆర్‌

అర్చకుడు రంగరాజన్‌పై దాడి దుర్మార్గం.. – కేటీఆర్‌

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయంలో జరిగిన ఈ దాడి ఆలస్యంగా వెలుగులోకి ...

బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితులపై పోక్సో కేసు

బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితులపై పోక్సో కేసు

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌షా కోట్‌ ప్రాంతంలో ఓ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రులు ...