Telangana News
హరీష్రావు ఇంటికి కల్వకుంట్ల కవిత
రెండు రోజుల క్రితం హరీష్రావు (Harish Rao) తండ్రి (Father) సత్యనారాయణరావు (Satyanarayana Rao) మృతి చెందిన విషయం తెలిసిందే. సత్యనారాయణరావు అంత్యక్రియలకు (Funeral rites) కవిత హాజరు కాకపోవడంతో, వారికి మధ్య ...
తెలంగాణ కేబినెట్లోకి క్రికెటర్ అజారుద్దీన్
మాజీ భారత క్రికెటర్ (Cricketer), కాంగ్రెస్ (Congress) నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ (Mohammed Azharuddin) తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet)లో మంత్రి (Minister)గా చేరనున్నారు. గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీగా ఆయన పేరును ...
దీపావళి ఎఫెక్ట్: హైదరాబాద్లో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ
హైదరాబాద్లో గాలి నాణ్యత ప్రమాణాలు గణనీయంగా పడిపోయాయి. దీపావళి సందర్భంగా నగరంలో టపాసులు పెద్ద ఎత్తున కాల్చడం వలన నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో నమోదైంది. ...
దారుణం.. 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ యత్నం
సూర్యాపేట (Suryapet) మండలంలోని తాళ్లకంభంపహాడ్ (Thallakambhampahad) గ్రామంలో జరిగిన దారుణ ఘటన స్థానికులను షాక్కు గురి చేసింది. 13 ఏళ్ల మైనర్ బాలిక (Minor girl)పై ముగ్గురు ఉన్మాదులు గ్యాంగ్ రేప్ (Gang ...
“మా జాతిని అవమానపరిచారు”.. పొన్నంపై అడ్లూరి ఫైర్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana Congress Government)లో మంత్రుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) చేసిన “దున్నపోతు” వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) ...
దసరా రోజున మాంసాహార ప్రియులకు బిగ్షాక్
దసరా పండుగ మాంసాహార ప్రియులకు భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో పండగ అంటే ముక్క ఉండాల్సిందే. దసరా తెలంగాణ వాసులకు అతిపెద్ద పండగ. కుటుంబంతో విందు భోజనాలు, దోసులతో కలిసి దావత్లు ...
ఏటీసీ విద్యార్థులకు రూ. 2 వేల స్టైఫండ్.. సీఎం రేవంత్
హైదరాబాద్ (Hyderabad)లోని మల్లెపల్లి (Mallepalli) ఐటీఐ (ITI)లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)ను సీఎం(CM)రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 65 ఏటీసీలను వర్చువల్గా ప్రారంభించారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్పురాష్ట్రంలోని ...
మానససరోవరం యాత్రలో చిక్కుకున్న 21 మంది తెలుగువాళ్లు
మానససరోవరం యాత్రకు వెళ్లిన 21 మంది తెలుగువాళ్లు చైనా సరిహద్దులో చిక్కుకున్నారు. తమను సొంతూర్లకు చేర్చాలని వేడుకుంటూ బాధితులు వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ఆహారం, సౌకర్యాలు ...
ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడు సూసైడ్
ప్రేమికుల జంట ఆత్మహత్యలతో తెలంగాణలో విషాదం నెలకొంది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతి హితవర్షిణి (20) తన జీవితాన్ని రైలు కింద ముగించుకోగా, ఆమె మరణ వార్త తెలిసిన ప్రియుడు వినయ్ ...
కవితను బీజేపీలో చేర్చుకునే ఉద్ధేశం మాకు లేదు
తెలంగాణలో ప్రస్తుతం కవిత, బీఆర్ఎస్ అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అవినీతిపరులకు స్థానం లేదని, అందుకే కవితను ...










 





