Team India
కోహ్లి రీఎంట్రీ.. జైశ్వాల్ జట్టుకు దూరమా?
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి గాయం నుంచి కోలుకుని మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించాడు. నాగ్పూర్లోని తొలి వన్డే నెట్స్ సెషన్లో, బ్యాటింగ్ చేస్తుండగా కాలి మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. అయితే, ...
శ్రేయస్ వరల్డ్ రికార్డు.. అరుదైన ఘనత
నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ ఓ అరుదైన రికార్డును సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి 50 కంటే ...
దూబే ఉంటే భారత్ ఓడిపోదు.. లాజిక్ అదుర్స్
భారత క్రికెట్ జట్టు వరుస విజయాలు సాధిస్తున్న వేళ, ఓ ఆసక్తికరమైన రికార్డు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆల్రౌండర్ శివమ్ దూబే జట్టులో ఉంటే, భారత్ ఓడే ప్రసక్తే లేదట. ...
“అభిషేక్, నీ ఆట తీరు అద్భుతం” – యువరాజ్ ప్రశంసలు
ముంబై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో టీమిండియా 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన ఆల్ రౌండర్ ...
రంజీలో కోహ్లీ రీఎంట్రీ.. 12 ఏళ్ల తర్వాత వచ్చినా, ఫలితం నిరాశే!
భారత క్రికెట్ సూపర్స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ (Ranji Trophy) బరిలో అడుగుపెట్టాడు. కోహ్లీ బ్యాటింగ్ను ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో అరుణ్ జైట్లీ స్టేడియం ...
హార్దిక్ బ్యాటింగ్పై మాజీ క్రికెటర్ల విమర్శలు
ఇంగ్లాండ్(England) తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ (India) ఓటమిని మూటగట్టుకుంది. టాప్ ఆర్డర్లు, మిడిలార్డర్లు ఇంగ్లాండ్ బౌలింగ్ దాటికి కుప్పకూలిపోయారు. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) 35 బంతుల్లో 40 ...
రెండో టీ20లో టీమిండియాను గట్టెక్కించిన తి’లక్’
స్వదేశంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ను హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ గట్టెక్కించాడు. ఒంటరి పోరాటం చేసి జట్టును విజయ తీరానికి చేర్చాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ ...
అభిమానులకు శుభవార్త.. షమీ రీఎంట్రీ
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జాతీయ జట్టులో అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్తో ప్రారంభమవనున్న టీ20 సిరీస్లో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సిరీస్ తొలి మ్యాచ్ పటిష్టమైన క్రికెట్ గ్రౌండ్ ...
ఖోఖో ప్రపంచ కప్ విజేతగా భారత్
ఖోఖోలో భారత మహిళలు, పురుషుల జట్లు చరిత్ర సృష్టించాయి. ఖోఖో తొలి ప్రపంచ కప్లో భారత మహిళల జట్టు చారిత్రక విజయాన్ని సాధించింది. ఫైనల్ మ్యాచ్లో నేపాల్ను 78-40 స్కోర్ తేడాతో చిత్తు ...
‘కొద్ది నెలలు నేనే సారథిగా ఉంటా’ – రోహిత్ స్పష్టీకరణ
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో భారత జట్టు ఓటమి కారణంగా బీసీసీఐ అత్యవసర సమీక్ష నిర్వహించింది. దేశవాళీ క్రికెట్కి ప్రాధాన్యత కల్పించాలని బోర్డు స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఇకపై మినహాయింపులపై కోచ్ మరియు ...















